Srikakulam: వదినతో అలాంటి పని చేస్తూ కనిపించిన మరిది.. చివరకు?

Srikakulam: ప్రస్తుత కాలంలో బంధాలకు బంధుత్వాలకు ఏమాత్రం విలువ ప్రాధాన్యత లేకుండా పోయింది. కేవలం తమ కామ వాంఛలు తీర్చుకోవడం కోసం వావి వరసలు మరిచిపోయి వ్యవహరిస్తున్నారు ఇలా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి కొందరు వారి అక్రమ సంబంధాలు బయటపడటంతో పెద్ద ఎత్తున హత్యలకు గురవుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఇలా రోజురోజుకు ఈ విధమైనటువంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట కోదడ్డపనసలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. కోదడ్డపనస గ్రామానికి చెందిన వెలమల ఎర్రమ్మ (40) అనే మహిళకు అదే గ్రామానికి చెందిన భాస్కర రావుతో 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం అయితే ఎర్రమ్మ తనకు వరసకు మరిది అయిన ముద్దాడ రామారావు అనే వ్యక్తి వివాహేతర సంబంధం నడుపుతుంది. అయితే ఎర్రమ్మ ముద్దాడ సంతోష్ అని వ్యక్తితో చాలా చనువుగా ఉండటాన్ని రామారావు పలుమార్లు చూశారు.

 

ఇలా వీరిద్దరూ చనువుగా ఉండటానికి చూసి సహించలేనటువంటి రామారావు మంగళవారం సాయంత్రం వంశధార ఎడమ కాలువలో స్నానం చేస్తున్న సంతోష్‌ను కత్తితో పొడిచి దారుణంగా చంపేశారు. అదే విధంగా పొలంలో పనిచేస్తున్నటువంటి ఎర్రమ్మ పై కూడా కత్తితో తీవ్రంగా దాడి చేసే తనని హత్య చేశాడు. ఇలా వీరిద్దరిని చంపిన రామారావు అనంతరం తాను కూడా కత్తితో తనపై దాడి చేసుకుని మరణించారు.

 

ఇలా అక్రమ సంబంధం కారణంగా ముగ్గురు జీవితాలు బలైపోయాయని తెలుస్తోంది. అయితే ఈ ఘటన పై గ్రామస్తులు పోలీసులకు చేరవేయడంతో పోలీసులు సంఘటన స్థలాలను పరిశీలించి ఈ ముగ్గురి శవాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఇలా వివాహేతర సంబంధమే ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -