Crime: పిన్నితో సంబంధం పెట్టుకున్న యువకుడు.. ఆమె ఏం చేసిందంటే?

Crime: ప్రస్తుత సమాజంలో చాలావరకు భార్యాభర్తలు వివాహేతర సంబంధాల వల్ల పచ్చని కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి భర్త మరొక భార్యతో సంబంధం పెట్టుకోవడం భార్య మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. మరి కొంతమంది అయితే వావి వరసలు మరిచి మరి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. వావివర్సలు మరిచి వరుసకు కొడుకు అయ్యే వాడితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఒక మహిళ.

 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ కు ఝాన్సీ సిటీకి దగ్గరలోని గర్హియాగావ్‌కు చెందిన సురేష్‌, అదే ప్రాంతానికి చెందిన మమతకు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సురేష్ ఇంటికి వాళ్ళ అన్న కుమారుడు విజయ్ తరుచుగా వస్తూ ఉండేవాడు. అలా తరచూ వస్తుండడంతో మమత విజయ్ ల మధ్య చనువు పెరిగింది. వారి మధ్య చనువు కాస్త ప్రేమగా మారింది. అలా ఒక రోజు వారిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి సంతోషంగా జీవించాలి అనుకున్నారు.

 

అప్పుడు మమత కనీసం తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా విజయ్ తో పాటు వెళ్లిపోయింది. మమత విజయ్ కనిపించకపోయే సరికి రెండు కుటుంబాల వారు ఎన్నో ప్రదేశాలలో వెతికారు. కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు విజయ్ ఫోన్ ని ట్రేస్ చేసి లొకేషన్ కనుక్కున్నారు. అనంతరం మమత విజయ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా వారు అసలు విషయాన్ని బయట పెట్టారు. అప్పుడు వారు తమ భార్యాభర్తల్లా జీవిస్తున్నామని పోలీసులకు తెలపడంతో పోలీసులు వారిద్దరిని తీసుకొని స్వగ్రామాలకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఈ క్రమంలోనే మమత పోలీసులకు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. మొదటి నుంచి తన భర్త సురేష్ అంటే తనకు ఇష్టం లేదని అందుకే విజయ్ తో ప్రేమలో పడ్డట్టు మమత తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -