Varshini: వర్షిణిని తొక్కేసిన స్టార్ యాంకర్ ఎవరో తెలుసా?

Varshini: ఎన్నో ఆశలతో బుల్లితెరలో యాంకర్ గా అవ్వాలి అని వచ్చి ఇప్పుడు ఎటు కాకుండా మిగిలిపోయింది యాంకర్ వర్షిణి . పటాస్ షో తో వర్షిణి తన కెరీర్‌ ను స్టార్ట్ చేసింది. మొదటి షో అయినప్పటికీ పటాస్ ఆమెకు మంచి క్రేజ్ ను ఫాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఈ క్రేజ్ ని వాడుకొని ఆమె ఢీ షోలో టీం లీడర్ గా ఛాన్స్ సంపాదించగలిగింది. ఈ షోలో హైపర్ ఆది కి జోడిగా వర్షిణి అందరినీ ఆకట్టుకుంది. కానీ ఊహించని కారణాలవల్ల ఈ షో నుంచి త్వరగా తప్పుకోవాల్సి వచ్చింది.

 

అదిగో పాపము అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె ఖాళీగానే ఉంటుంది. ఎందుకో తెలియదు టాలెంట్ ఉన్నప్పటికీ తనకు ఎటువంటి షోలలో అవకాశాలు రావడం లేదు. పోనీ సినిమాల్లో ఏదన్నా ఛాన్స్ వస్తుందా అంటే ఆ ఆశ లేదు. ఎక్కడికి పోయినా పాపం నిరాశే ఎదురవుతుంది. దాంతో ఇక చేసేది లేక తన అందాలను
ఆరబోస్తూ సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తుంది.

 

వర్షిణి ఈ పొజిషన్ కి దిగజారడానికి కారణం ఓ ఫిమేల్ యాంకర్ అని ఆమె తన క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర ఎన్నోసార్లు చెప్పింది. ఆమె తో బాగా క్లోజ్ గా ఉండే జబర్దస్త్ టీం లీడర్ తో కూడా ఇదే విషయం ఆమె ఎన్నోసార్లు చెప్పి బాధపడిందట. ఢీ షోలో తన హైలెట్ కాకుండా యాంకర్ రష్మీ తనను తొక్కేసిందని వర్షిణి చాలాసార్లు వాపోయింది.

 

తను కంటే గ్లామరస్ గా ఉండడంతో పాటు ఎక్కువ బోల్డ్ గా డ్రెస్సెస్ వేసుకొని బాగా పాపులర్ అవుతోందని రష్మి వర్షిణి పై పగ పట్టిందంట. అందుకే తన డాన్స్ టాలెంట్ మరియు డైరెక్టర్స్ తో తనక ఉన్న పరిచయాలను ఉపయోగించి వర్షిణి డామినేట్ చేసిందట. అంతేకాకుండా ఆమె మీద లేనిపోని పుకార్లు పుట్టించి షో నుంచే తీసేసేలా చేసింది. అందుకే పాపం వర్షిణి ఎక్కువకాలం ఢీ షోలో కంటిన్యూ కాలేకపోయింది. ఇప్పుడు రష్మి మీద వర్షిణి విపరీతమైన కోపంతో ఉందట.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -