Hyderabad: నవీన్ మరణానికి కారణమైన అమ్మాయి ఫోటోను చూశారా?

Hyderabad: గత నాలుగు ఐదు రోజులుగా సోషల్ మీడియాలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో అబ్దుల్లాపూర్‌ మెట్‌ బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలేం జరిగిందంటే.. నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్, హరిహర అనే ఇద్దరు యువకులు స్నేహితులు. వీరిద్దరూ అదే యూనివర్సిటీకి చెందిన ఓ యువతిని ప్రేమించారు. ఈ విషయంలో ఇద్దరికీ బేధాభిప్రాయాలు వచ్చాయి. ఏదేమైనా ప్రియురాలిని దక్కించుకోవాలని హరిహర అనుకున్నాడు. దీనితో తమకు అడ్డుగా ఉన్న నవీన్ ను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. .

ఒకరోజు హరిహర నవీన్ కు ఫోన్ చేసి పార్టీ చేసుకుందామని హైదరాబాద్ రావాలన్నాడు. హరిహర ప్లాన్ గురించి తెలియని నవీన్ హైదరాబాద్ కు వెళ్ళాడు. అక్కడ ఓ రూమ్ లో ఇద్దరు పార్టీ చేసుకున్నారు.అనంతరం వీరి మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో నవీన్ తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఇక ఆ తరువాత నవీన్ ను హరిహర కొట్టి చంపేశాడు. అనంతరం బాడీని హైదరాబాద్ విజయవాడ హైవేపై పడేశాడు. అయితే 4 రోజులుగా నవీన్ కాలేజీకి రావడం లేదని తల్లిదండ్రులకు స్టాఫ్ ఫోన్ చేశాడు. తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నవీన్ ని చంపింది తానే అని హరిహర పోలీసులకు లొంగిపోయాడు.

 

అయితే అతి కిరాతకంగా అత్యంత దారుణంగా హరిహర నవీన్ ని చంపినట్లు ఒప్పుకొని పోలీసులకు సాక్షాదారాలతో సహా నిరూపించుకున్నాడు. నవీన్ ని చంపి ఎక్కడెక్కడ ఏఏ పాటు పాడేస్తున్నారు అన్న విషయాన్ని దగ్గరుండి పోలీసులకు చూపించారు. ఇక హరిహర చెప్పిన విషయాన్ని మొదట నమ్మని పోలీసులు ఆ తర్వాత సాక్షాదారులతో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదంతా పక్కన పెడితే నవీన్ హరిహర ఇద్దరూ ప్రేమించిన యువతి ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటి అన్న విషయాలు మాత్రం బయటకు రానివ్వలేదు. నవీన్ హత్య కేసులో ఆ యువతి కూడా కీలక భాగమే అయినప్పటికీ నవీన్ హరిహర సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ ఆ యువతీకి సంబంధించిన ఫోటోలు కానీ పేరు కానీ ఏవి సోషల్ మీడియాలో వినిపించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా యువతికి సంబంధించిన ఫోటో అలాగే ఆమె పేరు బయటకు వినిపించాయి. ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ అమ్మాయి పేరు నిహారిక రెడ్డి కాగా ఆమె బ్యాగ్రౌండ్ బలంగా ఉండటం వల్లే ఆమె వివరాలు బయటకు రానివ్వలేదు.

Related Articles

ట్రేండింగ్

Giddi Eswari: పాడేరు టికెట్‌‌ గిడ్డి ఈశ్వరికే ఎందుకు.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Giddi Eswari:  ఎన్నికలకు పెద్దగా సమయం లేదు కానీ చంద్రబాబు నాయుడు చివరి క్షణంలో కూడా అభ్యర్థులను స్థాన మార్పిడి చేస్తూ అనూహ్యంగా కొత్తవారికి కూడా టికెట్లు కేటాయిస్తూ ఉన్నారు. ఇలా పలుచోట్ల...
- Advertisement -
- Advertisement -