Health Tips: ఆ మూడింటిని శీతాకాలంలో తింటే శరీరంలో వేడి పుట్టిస్తుంది.. ఏంటో తెలుసా?

Health Tips: శీతాకాలంలో చల్లదనం కారణంగా లేచి కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. ఈ చల్లటి గాలుల కారణంగా అనేక వ్యాధులు సంభవించే ప్రమాదం పొంచి ఉంటుంది. శరీరం చల్లగా ఉండడం వల్ల వ్యాధులు త్వరగా తీవ్రమవుతాయి. అందుకే తినే తిండి, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలన్నా శరీరంలో ఎనర్జీ కావాలన్నా శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలు తీసుకోవాలి. శీతాకాలంలో అనేక రకాల తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఆవాలు, క్యారెట్‌ పాయసం, వేరుశెనగలు, పచ్చి కూరగాయలు వంటి ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడే కొన్ని వింటర్‌ సీజన్లో చాలా ఫేమస్‌. వీటిని కూడా శీతాకాలంలో తినవచ్చు. గమ్‌ అనేది చెట్ల నుంచి సహాజసిద్ధంగా వచ్చే ఓ చిగురు పదార్థం. దీంతో తయారుచేసే లడ్డూలు శీతాకాలంలో చాలా ఫేమస్‌. శీతాకాలంలో దీన్ని తీసుకోవడంతో శరీరంలో వేడి పుట్టిస్తుంది. జలుబు, ఇతరాత్ర వైరస్‌ల బారి నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఈ గమ్‌ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు సీజనల్‌ వ్యాధులను దరి చేరనివ్వదు. టర్నిప్‌ ఒక క్రూసిఫరస్‌ వెజిటేబుల్, ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. చలికాలంలో లభించే ఈ కూరగాయలో జీవక్రియను పెంచే లిపిడ్లు ఉంటాయి. దీని కారణంగా, రక్తంలో షుగర్‌ లెవల్‌తో పాటు బరువును సులువుగా తగ్గిస్తోంది.

ఇది రక్తపోటును తగ్గించడంతో పాటు కళ్లకు కూడా చాలా ఉపయోగకరంగా పని చేస్తోంది. కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పచ్చి వెల్లుల్లిని స్పింగ్‌ గార్లిక్‌ అని కూడా అంటారు. వీటిని చలికాలంలో తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో అల్లిసిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ జలుబు, దగ్గు, ఫ్లూ నుంచి రక్షిస్తుంది. శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. దీనితో పాటు, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది దోహదపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Gannavaram: గన్నవరం నియోజకవర్గంలో గెలుపెవరిది.. వల్లభనేని వంశీ హ్యాట్రిక్ సాధిస్తారా?

Gannavaram: ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియలు ప్రారంభం కావడంతో పలువురు నామినేషన్ దాఖలు చేశారు. ఇకపోతే ఏపీ రాజకీయాలలో కృష్ణ జిల్లాలలో గన్నవరం నియోజకవర్గం కూడా ఎంతో కీలకంగా...
- Advertisement -
- Advertisement -