Ichoda: పట్టపగలే ఇంట్లో ఎవరు లేని సమయంలో అలాంటి పని చేసిన వివాహిత?

Ichoda: రాను రాను సమాజంలో ఆత్మహత్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఆత్మహత్యలో చాలావరకు వివాహితలే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అత్తింటి వేధింపులు తాళలేక భర్తతో బాధలు భరించలేక ఇలా అనేక కారణాల వల్ల ఆత్మహత్యలు తీసుకుంటున్నారు. అయితే కొందరు వివాహితులు వారు ఆత్మహత్యలు చేసుకోవడంతో పాటు పసి పిల్లలను కూడా వారి వెంట తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రాంతంలోని రెడ్డి కాలనీలో ప్రశాంత్ రెడ్డి, వేదశ్రీ అనే దంపతులు నివాసం ఉంటున్నారు.

 

ఈ దంపతులకు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. పుట్టిన పిల్లలతో ఈ దంపతులు సంతోషంగానే జీవిస్తూ వచ్చారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఇటీవల వేద శ్రీ ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆరుబయట ఎవరు. ఇంట్లో భర్త కూడా లేకపోవడంతో మిట్ట మధ్యాహ్నం సమయంలో అదే మంచి సమయం అనుకున్న వేద తన ఇద్దరి పిల్లలను ఇంట్లోకి తీసుకుని వెళ్లి గది తలుపులు పెట్టుకుంది. మొదట తనపై కిరోసిన్ పోసుకున్న వేద ఆ తర్వాత తన పిల్లలపై కూడా కిరోసిన్ పోసింది.

 

ఆ తర్వాత నిప్పంటించుకోవడంతో ఆ మంట నొప్పి తాలలేక పిల్లల గట్టిగట్టిగా అరవగా అవి స్థానికులకు వినిపించడంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆ ఇంటి తలుపులు పగలగొట్టి ముగ్గురిని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోవడంతో వేదశ్రీ అప్పటికే మరణించింది. కానీ తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పిల్లలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జరిగింది మొత్తం తెలుసుకున్న వేద భర్త గుండెలో విలసిలా రోదించాడు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాలలో విచారణ చేపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -