NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అనాథను చేసే ప్రయత్నం జరుగుతోందా?

NTR: సాధారణంగా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు ఇండస్ట్రీలో ఎంతోమంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఓకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు కూడా సపరేట్ టైం ఫాలోయింగ్ ఉండడమే కాకుండా ఆ హీరోల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతుంది అంటే ఇది కాస్త ఆశ్చర్య వ్యక్తం చేయాల్సిన విషయమే అని చెప్పాలి.నందమూరి ఫ్యామిలీలో హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో బాలకృష్ణ ఎన్టీఆర్ ఇద్దరు హీరోలకు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.

ఇద్దరూ ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అంతేకాకుండా వరుసకు అబ్బాయి బాబాయ్ అవుతారు. కానీ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మాత్రం పచ్చ గడ్డి వేస్తే బగ్గు మంటుంది.మొదటినుంచి బాలకృష్ణ ఎన్టీఆర్ ను దూరం పెడుతూ వస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ వ్యవహార శైలి ఏ మాత్రం నచ్చడం లేదు.ఈ క్రమంలోనే వీలు దొరికిన ప్రతిసారి బాలయ్య పై ఎన్టీఆర్ అభిమానులు కాస్త గుర్రుగా ఉంటూనే ఉంటారు.

 

ఇక తాజాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఆహ్వానించిన జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంతో బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ను ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తుంది.అసలు ఎన్టీఆర్ ఈ వేడుకలకు రాకపోవడానికి సరైన కారణం మాత్రం తెలియదు కానీ ఎన్టీఆర్ బాలకృష్ణకు మధ్య మనస్పర్ధలు ఉండడం చేతనే ఈ వేడుకకు హాజరు కాలేదని పలువురు భావిస్తున్నారు.

 

ఇలా ఈ విషయం పట్ల ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.అయితే ఎన్టీఆర్ బాలయ్యకు ఎక్కడ చెడింది అనే విషయానికి వస్తే ఇద్దరికీ రాజకీయ విషయాలలోనే తేడాలు వచ్చాయని తెలుస్తుంది ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని అభిమానులు కోరుకుంటూ ఉండగా ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే తన అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోల్పోతాడు అన్న భయంతో బాలయ్య ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారన్న విషయమే వీరిద్దరి మధ్య మనస్పర్ధలకు కారణమవుతుందని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -