Naresh-Pavitra Lokesh: కృష్ణ చనిపోతే అలాంటి వేషాలు అవసరమా?

Naresh-Pavitra Lokesh: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నరేష్, పవిత్ర లోకేష్ ఇండస్ట్రీలో నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు. కానీ గత కొంతకాలం నుండి వీరి గురించి ఒక వార్త బాగా హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ తమ పెళ్లి జీవితాలను వదిలేసి సహజీవనం చేస్తున్నారు. దీంతో ఈ జంట ఈ మధ్య వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా మారింది.

 

గతంలో వీరిద్దరూ ఓ హోటల్లో ఉండగా.. అక్కడికి నరేష్ భార్య వచ్చి బాగా హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అలా ఈ ఇష్యూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా చర్చగా మారడంతో.. ప్రతి ఒక్కరు వీరి గురించే మాట్లాడుకున్నారు. ఈ వయసులో వీరికి ఇదేం పోయేకాలం అంటూ నానా రకాలుగా కామెంట్లు కూడా పెట్టారు. పైగా సినీ ప్రముఖులు కూడా వీరిని తమ మాటలతో దూషించారు.

అలా వీరిద్దరూ లవ్ లో ఉండగా ఈ విషయం అందరికీ క్లారిటీగా అర్థమైంది. యూట్యూబ్ లో వీరి లవ్ గురించి బాగా ట్రోల్స్ కూడా వచ్చాయి. తెగ మీమ్స్ క్రియేట్ చేసి బాగా సందడి చేశారు మీమర్స్. అయితే నరేష్ విజయనిర్మల కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించగా.. అక్కడికి నరేష్ పవిత్రతో వచ్చాడు.

ఇక నరేష్ మూడో భార్య కూడా అక్కడికి రాగా ఆమె అందరి దృష్టిని అంతగా తాకలేదు. అయితే నరేష్, పవిత్ర జంట మాత్రం అందరి దృష్టిలో పడింది. అక్కడ అందరూ శోకసంద్రంలో ఉండగా వీరిద్దరూ అందరిలో క్లోజ్ గా కనిపిస్తూ.. ఒకరిపై ఒకరు చేతులు వేసుకుంటూ కనిపించారు. ఇక ఈ విషయం ప్రస్తుతం బాగా వైరల్ అవ్వడంతో.. అక్కడ కూడా ఇలాంటి వేషాలా అంటూ.. అసలు మీకు సిగ్గుందా అంటూ నెటిజన్స్ బాగా కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -