Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ ఇదే!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమంలోకి రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారాహి యాత్ర ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. అయితే జనసేన పార్టీకి ఎంతో కీలకంగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన పవన్ కళ్యాణ్ కు రైట్ హ్యాండ్ అని తెలుస్తుంది. అయితే తాజాగా ఈయనకు పవన్ కళ్యాణ్ చిన్న జలక్ ఇచ్చారని తెలుస్తోంది.

గతంలో నాదెండ్ల మనోహర్ తన సొంత నియోజకవర్గం గుంటూరు జిల్లా తెనాలి నుంచి పోటీచేశారు. రెండులక్షల పైచిలుకు ఓట్లు పోలైతే నాదెండ్లకు కనీసం ముప్ఫయి వేలు కూడా రాలేదు. 14శాతంతో మూడోస్థానంలో చతికిలపడ్డారు. అయితే ఈసారి మాత్రం ఈయన పోటీ చేయడానికి ఎక్కడ నియోజకవర్గం లేదని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ప్రైవేట్ సంస్థతో కలిసి సర్వే చేయించిన విషయం మనకు తెలిసిందే.

 

ఈయన ఈ సర్వే ఆధారంగా ఎక్కడ జనసేన పార్టీ పోటీ చేయాలో నిర్ణయించబోతున్నారని తెలుస్తోంది అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తు కనక పెట్టుకుంటే సర్వేలో తన పార్టీకి బలంగా ఉండి గెలుస్తామన్నటువంటి నియోజకవర్గాలలో మాత్రమే పోటీ చేసే విధంగా సీట్లు ఇప్పించుకునే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాదెండ్ల మనోహర్ కు ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి ఎక్కడ అవకాశం లేదని తెలుస్తోంది.

 

జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ద్వారా నాదెండ్ల మనోహర్ కు క్యాబినెట్లో అవకాశం కల్పించాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. ఇలా క్యాబినెట్లో ఈయనకు చోటు ఇప్పించడం కోసమే ప్రస్తుతం ఎక్కడ పోటీ చేయలేదని ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఎమ్మెల్సీ కోటాలో తనకు మంత్రి పదవి ఇప్పించే ఆలోచనలోనే ఉన్నారని ప్రస్తుతానికైతే పార్టీ వ్యవహారాలను పార్టీ వ్యూహాలను అమలు చేసే పనిలో ఉండాలని నాదెండ్లకు పవన్ సూచించినట్లు సమాచారం.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -