Pregnancy Tourism: గర్భం దాల్చేందుకు ఆ యువకుల వద్దకు క్యూ కడుతున్న విదేశీ మహిళలు

Pregnancy Tourism: చరిత్రలో ఆర్య నాగరికతకు ప్రత్యేక స్థానం ఉంది. ఆర్యులు బలమైన దేహాలను కలిగి ఆరోగ్యంగా జీవించేవారు. అటువంటి దేహంతో ఇప్పుడెవరూ ఉండటం లేదు. అందుకే చాలా మంది విదేశీయులు ఆర్యులపై కన్నేశారు. ఆర్యులతో సంభోగం జరిపి పిల్లల్ని కనేందుకు విదేశీ యువతులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అయితే ఆర్యులు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడా కనిపించరు. కేవలం భారత్ లోని జమ్మూ కశ్మీర్ వద్ద మాత్రమే ఆర్యుల చిట్టచివరి తరం బతుకుతోంది.

జమ్మూకశ్మీర్ లోని ‘లద్దాఖ్’లో సింధూనది ఒడ్డున బియామా, దాహ్, హానూ, దార్చిక్ లాంటి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో బ్రోక్సా సముదాయానికి చెందిన ప్రజలు బతుకుతున్నారు. వీరినే ఆఖరి తరం ఆర్యులుగా గుర్తించారు. అయితే ఈ తరం వారు కేవలం ఐదు వేల మంది మాత్రమే ఉండటం విశేషం. ఈ ఆర్యుల జాతి యువకులను విదేశీయులు వచ్చి కిరాయికి తీసుకుంటారు. కుర్రాళ్లను అద్దెకు తీసుకుని వారితో సంభోగంలో పాల్గొంటారు. ఆ తర్వాత గర్భం దాల్చి వారి దేశానికి వెళ్లిపోతారు. లేదంటే తమ దేశానికే ఆర్య జాతి యువకుడ్ని తీసుకెళ్లి వారితో గర్భం దాల్చాక తిరికి తమ దేశానికి పంపించేస్తారు. అందుకే ఈ గ్రామాలు ప్రెగ్నెన్సీ టూరిజం అనే పేరుతో పాపులర్ అవుతున్నాయి.

ఆర్యజాతి వారికి బలమైన దేహం ఉంటుంది. ఎత్తు కూడా భారీగానే ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో పాటు వారి రక్తంలో అధిక బలం ఉండటంతో ఆ జాతి యువకులతో సంభోగంలో పాల్గొనేందుకు యువతులు క్యూ కడుతున్నారు. ఇప్పుడు విదేశీ సందర్శకులతో ఆ గ్రామాలు నిండిపోయాయి. ఆర్య జాతి యువకులకు డబ్బులు ఇచ్చి వారితో సుఖం పొందుతున్నారు. హిట్లర్ కాలం నాటి నుంచే ఆర్యజాతి అతి స్వచ్ఛమైనదిగా విరాజిల్లుతోంది. అందుకే ఆర్య జాతి యువకులతో విదేశీ యువకులు తమ కలలను సాకారం చేసుకుంటున్నారు.

బలమైన వారసుల కోసం విదేశీ యువతులు ఇక్కడికి వచ్చి ఆర్య జాతి యువకులతో సంభోగంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా జర్మనీ, యూరప్ దేశాల నుంచి అధిక సంఖ్యలో ఇక్కడికి మహిళలు చేరుకుంటున్నారు. ఆర్య జాతి యువకులతో పిల్లల్ని కంటూ తమ ఆశలను నెరవేర్చుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -