Viral: వైరల్ అవుతున్న ప్రియా చౌదరి సంచలన వ్యాఖ్యలు!

Viral: ఒకరి సొమ్ము పై ఇంకొకరికి హక్కు ఉండదన్న సంగతీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇతరుల సొమ్మును పట్టుకోవాలంటే కచ్చితంగా వారి అర్హత ఉండాలి. లేదంటే ఆ సొమ్ము పట్ల ఆశ పడొద్దు. తాజాగా ఈ విషయాన్ని ప్రియా చౌదరి తెలిపింది. రీసెంట్ గా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని మగవాళ్ళ గురించి కొన్ని కామెంట్స్ చేసింది. ఆ విషయంలో మగవాళ్లకు హక్కు లేదు అంటూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

మామూలుగా మగవాళ్ళు తమ భార్యల సొమ్ముల పట్ల బాగా ఆశ పడుతూ ఉంటారు. కానీ అవి ముట్టోద్దు అంటూ.. అవి తీసుకునే హక్కు లేదు అంటూ ప్రియా చౌదరి తెలిపింది. అసలు నువ్వు మగాడిని అయితే భార్య సొమ్ము ముట్టొద్దు అంటూ తెలిపింది. అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకునే సమయంలో అబ్బాయికి కట్నం ఇస్తూ పెళ్లి చేసుకుంటుందన్న సంగతి తెలిసిందే.

 

అయితే ఆ కట్నం అనేది తల్లిగారి వాళ్లు తమ కూతురి భవిష్యత్తు కోసం ఆ డబ్బులు కట్నం కిందగా ఇస్తారు. దీంతో అత్త వాళ్ళు ఆ సొమ్మును పూర్తిగా తమకే ఇచ్చారు అన్నట్లుగా తామే వాడుకుంటారు. కానీ నిజానికి ఆ కట్నం అనేది భవిష్యత్తులో తమ కూతురు ఏదైనా ధైర్యం కోల్పోయిన సమయంలో అప్పుడు అవసరమవుతుందని ఇస్తుంటారు.

 

కానీ ఆ భర్తలు కూడా తాము ఎంత సంపాదించినప్పటికీ కూడా ఆ కట్నంపై ఆశపడుతూ ఉంటారు. కానీ అది ఏమాత్రం కరెక్ట్ కాదు అని.. నువ్వు మగాడివైతే ఆ కట్నం డబ్బులు ముట్టొద్దు అంటూ ప్రియా చౌదరి సంచనాల వ్యాఖ్యలు చేసింది. ఎప్పటికైనా అది భార్య సొమ్మే అని ఆమె ఇష్టంగా ఇస్తేనే ఆ సొమ్ము తీసుకోవాలి కానీ.. అంతేకానీ ఆ సొమ్ము పై ఆశ పడొద్దు అని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: నిందితుడిని పక్కనే పెట్టుకుని అలాంటి కామెంట్లా.. జగన్‌కు సునీత దిమ్మదిరిగే కౌంటర్?

YS Sunitha: గత ఎన్నికల్లో వివేకాహత్యనే ప్రచార హస్త్రంగా వాడుకొని అధికారంలోకి వచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకాహత్య కేసు గురించి చాలా అరుదుగా మాట్లాడారు. ఓ సారి అసెంబ్లీలో దీనిపై...
- Advertisement -
- Advertisement -