Rajasthan: వామ్మో.. ఇటువంటి అత్తమామలు ఏ కోడలికి ఉండకూడదు?

Rajasthan: మామూలుగా పెళ్లయిన అమ్మాయికి అత్తమామల నుండి, భర్తల నుండి వేధింపులు ఎదురవుతూ ఉంటాయి. చాలావరకు కట్నం కోసమే వేధిస్తూ ఉంటారు. దీంతో అవి తట్టుకోలేక కోడళ్ళు ఆత్మహత్య చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికి ఇటువంటివి చాలానే జరుగగా తాజాగా ఇటువంటి ఘటననే ఓ దగ్గర చోటు చేసుకుంది. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

 

రాజస్థాన్ రాష్ట్రం బర్మార్ జిల్లా కాగోవు గ్రామం లో తగారం, టప్పు దేవి అనే భార్యాభర్తలు వివసిస్తున్నారు. అయితే వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరగగా.. పెళ్లి తర్వాత వీరి జీవితం సజావుగా సాగింది. సంతోషంగా జీవితం సాగుతున్న సమయంలో టప్పు దేవి తల్లి అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. అదనపు కట్నం తేవాలి అంటూ అత్తమామలిద్దరూ ఆమెను చిత్రహింసలు పెట్టారు.

 

అయితే ఇదంతా మామూలే అని టిప్పు దేవి పట్టించుకోకుండా వదిలేసింది. కానీ వాళ్లు మాత్రం మరింత వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె తన తల్లిదండ్రులకు చెప్పటంతో వాళ్లు గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టించి సరిదిద్దెలా చేశారు. అయినా కూడా ఆ అత్తమామలు అలాగే ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో టిప్పు దేవి వాటిని భరించలేక ఓ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

 

ఇక భార్య చనిపోయిన విషయం తెలియడంతో భర్త కూడా తన భార్య లేని జీవితం తనకు వద్దు అనుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకొని ఆ అత్తమామలను అదుపులోకి తీసుకున్నారు. దాంతో అసలు విషయాలు బయట పెట్టగా నిందితులు వాళ్లే అని తెలుసుకున్నారు పోలీసులు. ఇక ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవ్వటంతో ఇటువంటి అత్తమామలు ఏ కోడలికి ఉండకూడదు అని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -