Rajinikanth: రజనీ కూతురు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందా.. ఏం జరిగిందంటే?

Rajinikanth: సూపర్ స్టార్ రజినీ కాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య గురించి కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రజినీ కాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకుంటోందని కోలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. దీనికి కోలీవుడ్ ప్రముఖులు కూడా అవుననే సమాధానం చెబుతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని పెళ్లి చేసుకుని 17 ఏళ్ల తర్వాత కొన్ని మనస్పర్ధలు వల్ల విడిపోయారు. ఇటీవలె ఆ జంట విడాకులు కూడా తీసుకున్నారు. అయితే విడాకులు తీసుకున్నప్పటి నుంచి ధనుష్ తన జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు.

 

ఐశ్వర్య మాత్రం తనదైన స్టైల్ లో ముందుకెళ్తూ ఉంది. తాజాగా తన ఇద్దరూ పిల్లల కోసం ధనుష్ తో కలిసి కనిపించినా భార్యాభర్తలుగా మాత్రం కలవడానికి తాను ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్యరాయ్, ధనుష్ కి విడాకులు ఇచ్చేటప్పుడు పలు కీలక విషయాలను వెల్లడించింది. ధనుష్ ఓ మూర్ఖుడని, లేడీస్ ని అర్థం చేసుకునే కెపాసిటీ ధనుష్ కు లేదని, ఫ్రెండ్ తో మాట్లాడిన అనుమానంతో బ్లేమ్ చేస్తాడని ఐశ్వర్య చెప్పిందట. కోలీవుడ్ మీడియాలో ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

అయితే ఇదే సమయంలో ధనుష్ కూడా మరో అమ్మాయితో కలిసి తిరిగిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ధనుష్ కూడా ఐశ్వర్యకు హీరో శింబుతో ఎఫైర్ ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాత జ్ఞాపకాలను తవ్వుకున్న ధనుష్, ఐశ్వర్యలు ప్రస్తుతం తమ జీవితాల్లో కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది.

 

ఐశ్వర్యరాయ్ తన తండ్రి రజనీకాంత్ దగ్గర స్నేహితుడు కొడుకును రెండో పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఆ వ్యక్తికి ఇది రెండో పెళ్లి అని, ఆయనకు కూడా అది రెండో పెళ్లి అని తెలుస్తోంది. ప్రముఖ బిజినెస్ వ్యాన్ గా ఉన్న ఆయన ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో ఈ వార్తే వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -