Rashmi: పచ్చిగా ఆ విషయాలు చెప్పేసిన రష్మీ.. ఇంత తేడానా?

Rashmi: జబర్దస్త్ కామెడీ షో తెలుగు బుల్లితెర చరిత్రలో ఒక సంచలనం. దశాబ్దానికి పైగా తెలుగు ప్రేక్షకులను అలరించడం తో పాటు ఇద్దరు యాంకర్ లను కూడా పాపులర్ చేసింది. ఒకరు అనసూయ కాగా ఇంకొక యాంకర్ రష్మీకి. రష్మీ అంటే అందరూ గుర్తు పడతారో లేదో తెలియదు కానీ జబర్దస్త్ రష్మీ అంటే మాత్రం గుర్తు పడతారు. అంతలా పాపులర్ అయ్యింది రష్మీ. అందానికి అందం అభినయానికి అభినయం రష్మీ సొంతం.

పెళ్ళి పై రష్మీ మాట!

బుల్లితెర మీద తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రష్మీ సినిమాల్లో కూడా మెరుస్తూ ఉంటుంది. కొన్ని విజయాలు కూడా నమోదు చేసింది రష్మీ. ఈ వైజాగ్ బ్యూటీ నటించిన బ్లాక్ బస్టర్ అనే చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసింది ఇటీవలే.

రష్మీ సోషల్ మీడియా లో కూడా మంచి యక్తివ్ గా ఉంటారు. ఫోటోషూట్ లు మాత్రమే కాకుండా కొన్ని కోట్స్ కూడా అప్పుడప్పుడూ షేర్ చేస్తూ ఉంటుంది రష్మీ. అలాంటి ఒక స్టోరీ అందరి దృష్టినీ ఆకర్షించింది. రష్మీ షేర్ చేసిన ఆ పోస్ట్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ స్టోరీ లో అంతలా ఏముందో ఇప్పుడు చూద్దాం.

రష్మీ షేర్ చేసిన స్టోరీ సారాంశం ఏంటంటే నేను ఒంటరిగా ఉన్నాను నీతో స్నేహం చేయవచ్చా అనే భావన కలిగేలా ఉంటుంది. అయితే ఈ స్టోరీ రష్మీ తన గురించే మాట్లాడుతూ ఉంది అని చాలా మంది అంటున్నారు.పరోక్షంగా తోడు కోసం చూస్తుంది అని అంటున్నారు. ఆ పోస్ట్ కింద కామెంట్లు కూడా ఎవరి గురించి పెట్టావు అనే అడుగుతున్నారు. చూడాలి మరి రష్మీ ఆ పోస్ట్ సరదాగా షేర్ చేసిందో లేక ఇంకేదైనా ఉందో.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -