Samantha: పెండ్లాం చాటు మొగుడు అంటూ నాగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత!

Samantha: నాగార్జున వారసుడు నాగచైతన్య, సమంతలు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు వచ్చాయో కానీ వీరిద్దరి దాంపత్య జీవితానికి పూర్తిగా బ్రేక్ అప్ చెప్పుకున్నారు. వీరిద్దరూ విడిపోయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు.

వీరిద్దరూ విడిపోవడం నార్మల్ పీపుల్స్ నుంచి సెలబ్రేటీల వరకు ఈరోజు వరకు కూడా ఎవరూ తీసుకోలేకపోతున్నారు. ఎంతోమంది వీరిద్దరూ విడిపోతుంటే మళ్లీ కన్విన్స్ చేసి కలపడానికి ట్రై చేశారు. కానీ వీరిద్దరూ ఎవరి మాట చెవిలో పెట్టకుండా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి సినిమాలో వారు బిజీగా ఉంటూ.. కెరీర్ పరంగా దూసుకు వెళుతున్నారు. కాగా వీరిద్దరు విడిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది.

ఈ సందర్భంగా సమంత గతంలో తన స్నేహితుల దగ్గర చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సమంత, చైతన్యలు విడాకులు తీసుకోక ముందే సపరేట్ అయిపోయారు. అప్పటికి వీరిద్దరూ ఇంకా విడాకులు తీసుకోలేదు. ఈ సమయంలో ఆమె ఫ్రెండ్స్ కొందరు ఆమెకు నచ్చ చెప్పడానికి వచ్చారు. అంత పెద్ద కుటుంబాన్ని వదులుకోవద్దని, అవసరమైతే మీ గొడవల గురించి ఒకసారి నాగార్జునకు చెప్పి మాట్లాడాలంటూ సమంతకు ఆమె స్నేహితులు సలహా ఇచ్చారు.

దానికి సమంత స్పందిస్తూ ఆయన పెండ్లాం చాటు మొగుడు, పెండ్లాం చెప్పింది తప్ప ఇంకెవరి మాట వినడు అని సమంత దారుణమైన కామెంట్లు చేసిందట. ఈ మాటలు విన్న సమంత స్నేహితులు కూడా ఒకసారి గా ఆశ్చర్యపోయారు. ఏదేమైనా అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంత లెఫ్ట్ అవడం సమంత అభిమానులు ఏమాత్రం తీసుకోలేకపోతున్నారు. త్వరలో సమంత శాకుంతలం సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక పుష్ప సినిమాతో ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకున్న సమంత.. ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -