Tollywood: డబ్బుల కోసం ఇంతకు దిగజారాలా.. నెటిజన్ షాకింగ్ కామెంట్స్!

Tollywood: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లి అయిన తర్వాత అవకాశాలు రావడం చాలా కష్టం అని చెప్పవచ్చు. ఒకవేళ అవకాశాలు వచ్చినా కూడా సెకండ్ ఇన్నింగ్స్ అని పేరును పెడుతూ ఉంటారు. పెళ్లి అయిన తర్వాత హీరోయిన్లకు చాలా తక్కువ మందికి మాత్రమే హీరోయిన్గా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక పెళ్లయి తల్లి అయింది అంటే హీరోల పక్కన రొమాన్స్ చేయాల్సిన హీరోయిన్ లను కాస్త అక్క చెల్లెలుగా మార్చేస్తూ ఉంటారు. హీరోయిన్లు కూడా కొంతమంది ఎలా అయినా కూడా రీఎంట్రీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఓకే చెప్పడం అందాల ఆరబోతకు కూడా సై అంటూ ఉంటారు.

ఇకపోతే ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ మనవరాలు స్టార్ హీరో కూతురు, అలాగే స్టార్ హీరోకు భార్య అయినా ఆమె ప్రస్తుతం ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మరెవరో కాదు సాయేషా సైగల్. ఈమె సీనియర్ నటి నజీరా భాను మనవరాలు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అయినా ఆర్య భార్య అన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఈమె అఖిల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకీ పరిచయమైన విషయం తెలిసిందే.

 

మొదటి సినిమాతోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమా విజయం కాకపోవడంతో టాలీవుడ్ కి బాయ్ బాయ్ చెప్పేసి తమిళ ఇండస్ట్రీకి చెక్కేసింది. ఇక ఆ తర్వాత ఈమె హీరో ఆర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే కొంచెం గ్యాప్ తర్వాత ఈమె మళ్లీ ఇది అందరికి సిద్ధమయ్యింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు, గౌతమ్ కార్తీక్ నటించిన మల్టీస్టారర్ సినిమాలో అమ్మడు ఐటమ్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చింది.

 

దీంతో అభిమానులు సాయేషా సైగల్ పై మండిపడుతున్నారు. ఇలా ఐటమ్ సాంగ్ ఎందుకు అమ్మడు డబ్బు కోసమా.. డబ్బు కూడా బాగానే ఉంది కదా మరి దేనికోసం ఇలా చేస్తున్నావు అంటూ ఆమెను ఏకీపారేస్తున్నారు. ఇదే విషయంపై అభిమానులు మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu-CM Jagan: చంద్రబాబు పని అయిపోయిందా.. జగన్ ను తక్కువగా చేసి తప్పు చేశారా?

Chandrababu-CM Jagan: ఏపీ సీఎం జగన్ మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల మధ్య పచ్చ గడ్డి వేస్తే కూడా భగ్గు మంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూ...
- Advertisement -
- Advertisement -