Bihar: ప్రియుడితో అక్క సరసాలను చూసిన చెల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Bihar: సమాజంలో రోజురోజుకు నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ఇలా సమాజంలో జరిగే ఈ నేరాలు కనుక చూస్తే మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాము తెలిస్తే అసలు జీవితం పైనే విరక్తి కలుగుతుంది చిన్న పెద్ద అని తేడా లేకుండా చిన్న పిల్లల్లో కూడా క్రూరత్వమైనటువంటి ఆలోచనలు రావడం, ఘోరాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు రోజురోజుకు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఘటన ఒకటీ బీహార్లో చోటుచేసుకుంది.

వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది. 9 ఏళ్ల తన కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే రెండు రోజుల తర్వాత ఇంటి వెనక ఖాళీ స్థలంలో తన కుమార్తె గుర్తించలేని పరిస్థితులలో చనిపోయి ఉండటంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రుల గుండెలో అవిసెలా ఏడ్చారు.అయితే తన కుమార్తెను గుర్తుపట్టినంతగా కాళ్లు చేతులను నరికి మొహం పై యాసిడ్ పోసి చంపిన ఘటన ఆ తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చింది.

 

ఇంత దారుణానికి ఎవరు పాల్పడి ఉంటారని పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఆ చిన్నారి అక్క 13 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి తన సోదరి తన చెల్లెలిపై ఇలాంటి దారుణానికి పాల్పడిందని తెలిసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.13 సంవత్సరాల అక్క 18 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది అయితే ఆ తల్లిదండ్రులు పెళ్లి నిమిత్తం బయటకు వెళ్ళగా అక్క తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని తన ప్రియుడితో ఏకాంతంగా గడపడం చూసిన తన చెల్లెల్ని ప్రియుడితో కలిపి చంపి ఇంటి వెనక పాతిపెట్టారు.

 

అయితే చిన్నారిని చంపడంలో ప్రియుడుతో పాటు ఆమె మేనత్త కూడా సహకరించింది. ఇలా పోలీసులు విచారణలో ఈ నిజాలను బయటకు రాబట్టడంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు మరింత కృంగిపోయారు. ఇక అసలు విషయం బయటపడటంతో 13 ఏళ్ల చిన్నారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దర్ని జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -