Sri Reddy: నాగ్‌పై శ్రీరెడ్డి కామెంట్లు వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Sri Reddy: టాలీవుడ్‌లో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు నటి శ్రీరెడ్డి. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆమె సుపరిచితురాలు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి చాలా మంది నటీమణులు సపోర్ట్ చేశారు. అయితే ఈ ఉద్యమంతో పాపులారిటీ సంపాదించిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చాలా మందిపై సంచలన ఆరోపణలు చేస్తూ.. నానా రచ్చను క్రియేట్ చేస్తోంది. దీంతో ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు తీవ్ర వ్యతిరేకత రావడం మొదలైంది. కావాలనే ఇదంతా చేస్తుందని గ్రహించిన ప్రజలు.. ఆమె మాటలను, ఆమె చేసే పనులను పట్టించుకోవడం మానేశారు. టీవీ ఛానెళ్లు కూడా దూరం పెట్టేశాయి. కానీ ఆమె తన పంథాను కొనసాగిస్తూ వస్తోంది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టుకుని.. అందులో అన్ని రకాల వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటుంది.

 

 

నిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ.. వారిపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆమె చెప్పే మాటలను తప్పు బట్టినా.. ఆమె మాత్రం తన మాటలను వెనక్కి తీసుకోకుండా మాట్లాడుతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఆరోపణే మరోసారి చేసింది. హీరో అక్కినేని నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో అక్కినేని అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘మన్మథుడు-2’. ఇందులో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాలో నాగార్జున-రకుల్ ప్రీత్ సింగ్‌కు మధ్య కిస్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. వాటిని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.

 

 

ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ..‘నాగచైతన్య గాడికి స్కిన్ లేవకుండా సమంత వదిన సర్జరీ చేయించింది. కొడుకే సల్లగా ఉంటుండు. కానీ తండ్రి నాగార్జున మాత్రం రెచ్చిపోతుండు. ఈ వయసులో కూడా సినిమాలో హీరోయిన్ల మూతులు నాకుతున్నాడు. అసలు ఈ వయసులో వాడికి అంత లేస్తుందా?’ అని దారుణమైన కామెంట్లు చేసింది. ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. కామెంట్లు విన్న అక్కినేని ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -