Tollywood: ఈ ముగ్గురు స్టార్ హీరోలకు ఆ ఒక్కటి లేదా.. ఏమైందంటే?

Tollywood: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇలా సెలబ్రిటీల గురించి వినిపించి రూమర్ల పై కొందరు తరచూ స్పందిస్తూ క్లారిటీ ఇస్తూ ఉంటారు. అయితే మరి కొందరు మాత్రం కీలకమైన విషయాలకు మాత్రమే స్పందిస్తూ ఉంటారు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలు మాత్రం ఎలాంటి ఈగో లేకుండా తమ గురించి వస్తున్న రూమర్లను కూడా చాలా తేలికగా తీసుకుంటూ ఇండస్ట్రీలోనే నంబర్ వన్ హీరోలుగా గుర్తింపు పొందారు.

ఇంతకీ ఆ ముగ్గురు హీరోలు మరెవరో కాదు.. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి,సూర్య, ధనుష్. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే వార్త వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఈ ముగ్గురి హీరోలకు ఉన్న స్పెషల్ క్వాలిటీ మరి ఏ హీరోకి లేదు అని అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.ఈ ముగ్గురు హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

 

ఈ ముగ్గురి హీరోలు కొంచం కూడా ఈగో లేకుండా తమ సినిమాలోనే కాకుండా పక్క సినిమాలో గెస్ట్ పాత్రలో నటించి పక్క హీరోలకి సపోర్ట్ చేస్తున్నారు . మిగతా భాషలకు చెందిన హీరోలతో పోలిస్తే కోలీవుడ్లో ఉండే ఈ హీరోలకి ఈగో తక్కువని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .
ఇలా ఈగో లేకుండా ఇతర హీరోలకు సపోర్ట్ చేయడమే కాకుండా కాంట్రవర్షియల్ సిచువేషన్ లో కూడా ఈ ముగ్గురు చాలా కూల్ గా సిట్యుయేషన్ నీ హ్యాండిల్ చేస్తారు.

 

ఈ ముగ్గురి హీరోల గురించి తరచూ సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పటివరకు వాటి గురించి నోరెత్తి మాట్లాడిందే లేదు. అంతే కాకుండా ఇప్పటికి వరకు ఈ ముగ్గురు హీరోలు ఎక్కడ కూడా కంట్రోల్ తగ్గి మాట్లాడిన సందర్భాలు లేవు. అందుకే ఈ ముగ్గురు హీరోలు కోలీవుడ్ లో చాలా స్పెషల్ అని అంటుంటారు. వీరికి కోలివుడ్ లో మాత్రమే కాకుండా టాలివుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -