Pradeep Joshi : ఇలాంటి మహిళలు మీ జీవితంలో ఉంటే మాత్రం భారీ నష్టమేనా?

Pradeep Joshi : ఈ మధ్యకాలంలో ఎవరిని ఎలా నమ్మాలో అర్థం కానీ పరిస్థితిగా మారింది. ముఖ్యంగా మహిళల విషయంలో ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. ఒకప్పట్లో మహిళలు చాలా గౌరవంగా, పద్ధతిగా, అనుకుగా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. మగవాళ్లే భయపడే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. అయితే కొందరి స్త్రీలకు దూరంగా ఉండకపోతే జీవితం నాశనమని తెలుస్తుంది. తాజాగా అస్ట్రాలజర్ ప్రదీప్ జోషి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టాడు.

అందులో ముఖ్యంగా కొందరి స్త్రీల గురించి తెలిపాడు. అయితే కొందరు స్త్రీలు మోసం చేసే వాళ్ళు ఉంటారని వాళ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని.. లేదంటే వాళ్లతో సమస్యలు తప్పవు అని అన్నాడు. ముఖ్యంగా కొందరు ఆడవాళ్లు మంచి హోదాలో ఉన్న మగవాళ్లను ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ డబ్బులు దోచుకుంటారు అని అన్నాడు. ఇప్పటికే చాలామంది మంచి హోదాలో ఉన్న వ్యక్తులు తాము ఇలా ట్రాప్ లో ఇరుక్కున్నాము అని చెప్పుకొని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నాడు.

 

అయితే మొదటగా ట్రాప్ చేసే ఆడవాళ్ళ విషయంలో గమనించేది నడవడిక, వాళ్ళు ఉండే విధానం, వాళ్ళు వేసుకునే మేకప్ గురించి చూడాలి అని.. ముఖ్యంగా వాళ్లు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడినట్లయితే వాళ్లకు వీలైనంత దూరంగా ఉండాలని తెలిపాడు. బాగా ఎక్స్పోజ్ ఎక్కువ చేసే వాళ్లకు కూడా దూరంగా ఉండాలని అన్నాడు.

 

ఎక్కువగా మాట్లాడే వాళ్లకు , పరనింద చేసే వాళ్లకు, బెదిరించి ఇతరుల ద్వారా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకు దూరంగా ఉండాలని తెలిపాడు. విపరీతమైన భోజనం చేసే ఆడవాళ్లను, ఎక్కువగా పొగిడే వాళ్లను, ప్రతిసారి సన్నిహితంగా ఉంటూ చేతులు వేసే వాళ్లను దూరంగా ఉంచాలి అని అన్నాడు. ఒకవేళ వీళ్ళకు లొంగి పోతే మాత్రం జీవితంలో కష్టాలు తప్పవని అన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -