Apsara Case: అప్సర హత్య కేసులో వరుస ట్విస్టులు.. జరగబోయేది అదేనా?

Apsara Case: అప్సర హత్య కేసులో రోజుకొక వార్త వెలుగులోకి వస్తుంది. ఈమెను పూజారి సాయి కృష్ణ హత్య చేసే మ్యాన్ హోల్ లో పడేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈమె హత్య కేసులో రోజుకొక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇక ఈమె పోస్ట్ మార్టం రిపోర్టులో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా మరొక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

చనిపోయిన అప్సరకు ఇదివరకే వివాహం జరిగిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇకపోతే అప్సర సాయి కృష్ణ పరిచయానికి ఈ వివాహమే కారణం అన్న విషయం బయటపడింది. ఈమెకు ఇది వరకే వివాహం జరిగింది. ఆమె పెళ్లికి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్సరకు పెళ్లి జరిగి తన భర్తతో విడాకులు తీసుకున్నారు.

ఈ విధంగా భర్తతో విడాకులు తీసుకున్న పుట్టింటికి వెళ్ళిపోయింది. అనంతరం తన తల్లితో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. జాతకంలో ఉన్న దోషాలను తొలగిపోవడం కోసం పూజారి సాయి కృష్ణను కలిసి జాతక దోష పరిహారాల కోసం పూజ చేయించుకుంది. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిన పరిచయం కాస్త సన్నిహితంగా మారింది. ఈ క్రమంలోనే పూజారి సాయికృష్ణ తరచు అప్సర ఇంటికి వెళ్లేవారు.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడగా అప్సర తనని పెళ్లి చేసుకోవాలని సూచించింది అయితే అప్పటికే పూజారి సాయి కృష్ణకు పెళ్లి జరిగి ఒక బిడ్డ కూడా ఉండడంతో తాను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు అయితే తాను బ్లాక్ మెయిల్ చేయడంతో ఈయన తనని చంపి ఒకరోజు మొత్తం తన శవాన్ని కారులో ఉంచి అనంతరం మ్యాన్ హోల్ లో పడేసారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -