Nayanthara: నయన్ కోరిక తీరాలంటే అలా చేయాలా.. అసలేం జరిగిందంటే?

Nayanthara: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటించి లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది నయనతార. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నయనతార ప్రస్తుతం కోలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఎక్కువగా నటనకు మాత్రమే ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. పెళ్లి అయిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ జోష్ ఏమాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపుగా 9 సినిమాలు ఉన్నాయి అంటే ఈమె రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే నయనతార పేరు చెప్తే మాత్రం వాళ్ళందరి ముందు దిగదుడిపే అంటున్నారు నయన్ అభిమానులు. ఇది ఇలా ఉంటే తాజాగా తన మనసులో మాటను బయటపెట్టింది నయనతార. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకు నేను మణిరత్నం డైరెక్షన్ లో నటించలేదు. అవకాశం వస్తే ఒక్క సినిమాలో అయినా సరే ఆయన డైరెక్షన్ లో నటించాలని కోరుకుంటున్నాను అని తన మనసులో మాటను బయటపెట్టింది నయనతార.

నయనతార ఒక అవార్డు ఫంక్షన్ లో భాగంగా మణిరత్నం కాళ్లకు నమస్కారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం వేదికలో మాట్లాడుతూ.. ఎన్ని అవార్డ్స్ వచ్చినా ..ఎన్ని సినిమాల్లో నటించినా.. నాకు ఆ కోరిక తీరని కోరికగా మిగిలిపోయింది. మణిరత్నం సార్ డైరెక్షన్ లో నటించాలని ఉంది . ఒక అవకాశం ఇస్తారా సార్..? అంటూ ఓపెన్ గానే అడిగేసింది నయన్. దీంతో అప్పటినుంచి నయనతార, మణిరత్నం కాంబినేషన్ లో సినిమా రాబోతోంది అంటూ రకరకాల వార్తలు సృష్టిస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీకి నయనతార వచ్చి ఇన్నేళ్లు అవుతుంది అయినా కూడా ఎందుకు నటించలేదు అన్న ప్రశ్న తలెత్తగా.. చాలాసార్లు మన రత్నం నుంచి ఆఫర్ వచ్చిందని కానీ నయనతార తన సినిమా డేట్స్ అడ్జస్ట్ కాక రిజెక్ట్ చేసింది అంటూ మరొక వార్త కూడా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. దాంతో కొంతమంది నెటిజన్స్ నయనతారను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అంత గొప్ప మగాడు మణిరత్నం ఒక్కడే ఉన్నాడా? గొప్ప మగ డైరెక్టర్లు అందుకు పనికిరారా? అంటూ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కోరిక తీర్చే మగవాళ్ళు కావాలంటున్న నయన్ అంటూ పిచ్చిపిచ్చిగా ట్రోల్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -