Metro Train: మెట్రో ట్రైన్ లో ఈ ఆమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఏం జరిగిందంటే?

Metro Train: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా మెట్రో కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక జంట ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. అమ్మాయి తల దువ్వుకోవడం, మహిళల కొట్లాట వరకు,జిమ్నాస్టిక్స్ నుంచి డ్యాన్సుల వరకు ప్రతీది మెట్రోలో కనిపిస్తుంది. వీటికి సంబంధించిన అనేక వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెట్రో అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న కూడా అలాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా ఎక్కువగా ఢిల్లీ మెట్రో వీటన్నింటికీ కేంద్రంగా మారిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్ మెట్రో రైలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెట్రోలో కొందరు అమ్మాయిలు చేసిన పనికి అందరూ షాక్ అవడంతో పాటు అందుకు సంబంధించిన దృశ్యాలను వీడియోలు తీసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో మెట్రో చాలా రద్దీగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది అమ్మాయిలు అందంగా డ్రెస్సులు ధరించి మెట్రోలో క్యాట్ వాక్ చేశారు. దీంతో అక్కడున్న ప్రయాణికులు ఒకసారిగా అవాక్కయ్యారు. వారిని చూసి మైమరిచి పోయారు. కళ్లు తిప్పుకోకుండా వారినే చూస్తుండిపోయారు.

 

దీంతో వారిని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అయితే వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఒకరి తరువాత ఒకరు అద్భుతంగా డ్రెస్సులు ధరించి ప్రయాణికుల దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. ఎక్కడో పెద్ద పెద్ద హోటల్స్ లో జరిగే ఇలాంటి సమావేశాలు వారి ముందే జరగడంతో ప్రయాణీకులు ముందు నమ్మలేకపోయారు. తరువాత ఎంతో ఆనందంతో వారిని చూశారు. ఇక సెలబ్రేషన్స్ ఆన్ వీల్స్ పేరు తో నాగపూర్ మెట్రో ఒక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా శుభకార్యాలు, ఫంక్షన్ల కోసం స్కూలు, కాలేజీలు లో జరిగే సెలబ్రేషన్స్ కోసం మెట్రోలో కొన్ని భోగీలను బుక్ చేసుకోవచ్చు. దీనికోసం కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యువతలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ పథకానికి సంబంధించి వివరాలు ఎక్కువమందికి తెలుసు ఆకాశం ఉంది. దీంతో ఎక్కువ మంది ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు అవ్వడంతో చాలామంది ఆ వీడియోలపై ఫన్నీగా స్పందిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -