Illegal Relationship: కొడుకు ముందే ప్రియుడుతో రాసలీలలు.. కొడుకు ఏం చేశాడో తెలుసా?

Illegal Relationship: ప్రస్తుత రోజుల్లో చాలామంది వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. భార్య ప్రియుడు మోజులో పడి భర్తను మోసం చేయడం, ప్రియురాలు మోజులో పడి భార్యను భర్త మోసం చేయడం ఇలా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు అయితే పెళ్లీడుకొచ్చిన కొడుకు కూతుళ్లు ఉన్నా కూడా వారిని ఇంట్లో పెట్టుకొని మరీ అక్రమ సంబంధాల వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లో వెళితే..

 

కర్ణాటక మైసూరు నంనగూడు పరిధిలోని హుణసనాలు గ్రామంలో మహాదేవశెట్టి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతనికి చాలా ఏళ్ల కిందటే పెళ్లి అయ్యింది. ఈ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు వయసు 27. కొంతకాలం పాటు బాగానే సాగిన వీరి కాపురంలో మహాదేవ శెట్టి భార్య చూపులు పక్కకు మల్లాయి. ఇంట్లో పెళ్లీడుకొచ్చిన కొడుకుని పెట్టుకుని వివాహేతర సంబంధాల వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా స్థానికంగా ఉండి ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. కొంతకాలం పాటు భర్త మహదేవ్ శెట్టికి తెలియకుండా ఆ మహిళ చీకటి కాపురాన్ని సాగిస్తూ వచ్చింది. ఇటీవల ఆ మహిళ ప్రేమాయనం బయటపడింది. భర్త మహదేవ్ శెట్టి కి తెలియడంతో బుద్ధి మార్చుకోవాలని చెప్పి చూశాడు.

 

అయినప్పటికీ ఆ మహిళ మాత్రం భర్త మాటలు లెక్కచేయకుండా మళ్ళీ ప్రియుడితో తిరగడం మొదలు పెట్టింది. కాగా మహిళ సంబంధం విషయం తాజాగా కొడుకు మహేంద్రకు తెలిసింది. కొడుకు కూడా తన తల్లికి నచ్చజెప్పిన ఆమె వినకపోగా ఏకంగా కొడుకు ముందే ప్రియుడితో సరసాలు ఆడింది. ఆ విషయం తెలుసుకున్న మహేంద్ర తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఇక తన తల్లిని ఏం చేయాలో తెలియక మహేంద్ర ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -