Tollywood: ఈ హీరో ఎంత కట్నం తీసుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tollywood: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా సినీ తారల గురించి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలంటే వారి అభిమానులకు ఆసక్తిగా ఉంటుంది. తమకు నచ్చిన హీరోనో, లేక హీరోయిన్ గురించి పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్‌ లో ఎక్కువ మొత్తంలో కట్నం తీసుకున్న హీరోలు ఎవరో చాలా మందికి తెలీదు. మరి వారి గురించి తెలుసుకుందాం.

 

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ అయిన సూపర్ స్టార్ మహేశ్‌ బాబు గురించి అందరికీ తెలుసు. ఆయన నమ్రతను లవ్ చేసి వివాహం చేసుకున్నారు. వారికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మహేష్ బాబు నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఆమె నుంచి రూ.75 కోట్లు కట్నం తీసుకున్నాడని సమాాచారం.

 

అల్లు అర్జున్‌ ఇప్పుడు పుష్ష సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన స్నేహారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్నేహారెడ్డి నుంచి రూ.100కోట్ల కట్నం బన్నీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి పాన్ ఇండియా స్టార్ అయిన హీరో రామ్ చరణ్. రామ్ చరణ్ తన తండ్రి చూసిన సంబంధం చేసుకున్నాడు. ఉపాసనతో ఆయనకు వివాహం అయ్యింది. అప్పట్లో రామ్ చరణ్ ఉపాసన నుంచి రూ.1500 కోట్లు కట్నం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అపోటో హాస్పిటల్స్ లో ఉపాసనకు ఉన్న వాటాలను కూడా రామ్ చరణ్ కట్నంగా తీసుకున్నాడని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -