Manjusha: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాలని ఆరబోస్తూ యాంకర్లు తెగ హడావుడి చేస్తున్నారు. వీరిలో అనసూయ, రష్మీ, దీపిక పిల్లి వంటి వారు ముందు వరుసలో ఉంటారు. అయితే అదే కోవకి కి చెందిన మరొక యాంకర్ కూడా హాట్ హాట్ గా ఫోజులిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె మరెవరో కాదు యాంకర్ మంజూష రాంపల్లి. ఈమె దశాబ్దం క్రితమే సినిమాల్లోకి ఎంటర్ అయింది.
మొదట్లో మోడల్ గా ఫేమస్ అయిన మంజుష తర్వాత సినిమాల్లో,సీరియల్, టీవీ షోలో ఎన్నో అవకాశాలని అందుకుంది. ఆ తర్వాత రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలుగా నటించి విమర్శకులను సైతం మెప్పించింది. ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఎన్నో చిత్రాలు, షోలు చేస్తూ ఒకసారిగా హైలైట్ అయిన మంజూష ఆ తరువాత ఎందుకనో స్లో అయిపోయింది.
ఈ పరిస్థితుల్లోనే ఈ అమ్మడు ఫ్రీ లాన్స్ యాంకర్ గా ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దాదాపు 5వేలకు పైగా ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లను పోస్ట్ చేసింది. తద్వారా మంజుష రికార్డు కూడా నమోదు చేసుకుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోజులతో ఫోటో షూట్ చేస్తూ దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె బ్లాక్ అండ్ వైట్ మోడరన్ డ్రెస్ లో చేసిన ఫోటోషూట్ తాలూకా పిక్స్ సోషల్ మీడియాలో పెట్టింది ఈ భామ.
ఆ ఫోటోలని చూసి కుర్ర కారు తెగ రెచ్చిపోతున్నారు, హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఒక నెటిజన్ అయితే నీ తొడలని చూస్తే కొరికేయాలనిపిస్తుంది. నిజం నన్ను నమ్ము అంటూ పెట్టిన ఒక కామెంట్ తెగ వైరల్ అవుతుంది. మరి ఈ కామెంట్స్ ని అమ్మడు ఎంజాయ్ చేస్తుందో, లేదంటే తనదైన రేంజ్ లో రివర్స్ కామెంట్స్ పెడుతుందో చూడాలి.