Star Couple: విడాకులు తీసుకున్న మరో సినీ జంట.. ఫ్యాన్స్ కు షాకిస్తూ?

Star Couple: ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమైనదని చెప్పాలి. ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడతారో అంతే తొందరగా విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ హాలీవుడ్ సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా కొనసాగుతున్నటువంటి సమంత నాగచైతన్య కూడా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా తరచూ సెలబ్రిటీలో విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే తాజాగా బాలీవుడ్ విడాకులకు సిద్ధమయ్యారు అయితే ఈ విషయాన్ని వారు బహిరంగంగా తెలియజేయడం గమనార్హం. మరి బాలీవుడ్ ఇండస్ట్రీలో విడాకులకు సిద్ధమైన ఆ జంట ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…
బర్క బిష్, ఇంద్రనీల్ సేన్ గుప్తా.. కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

 

వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి చివరికి ఇద్దరు ఒకటి కావాలని అభిమానులు కోరుకున్నారు అయితే ఈ జంట మాత్రం విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బర్క విడాకులు తీసుకొని విడిపోబోతున్నామని తెలియజేశారు.ఈ విషయంపై స్పందించిన ఈమె మేము విడిపోబోతున్నాము మా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం ఇదేనని తెలిపారు.

 

చట్టపరంగా విడాకులు తీసుకొని విడిపోతున్న ప్రస్తుతం ఇది ప్రాసెస్ లో ఉందని ఎప్పటికీ తాను సింగిల్ మదర్ గానే ఉండబోతున్నానని తెలిపారు.ఈ దంపతులకు 11 సంవత్సరాల వయసుగల కూతురు కూడా ఉన్నారు.ఇక ప్రస్తుతం కెరియర్ పరంగా ఈమె పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నానని ఇక సినిమా అవకాశాలు టీవీ షోలలో తనకు అవకాశం వచ్చిన నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా నటి బర్క చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.15 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ జంట ఇలా విడాకులు నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -