Pranitha Subhash: ప్రణీత ఆమె భర్త వేర్వేరుగా ఉంటున్నారా.. అసలేమైందంటే?

Pranitha Subhash: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అందం అభినయం కలగలసిన హీరోయిన్ లలో ప్రణీత కూడా ఒకరు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రణీత మొదట ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాలోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.

 

ఈ క్రమంలోనే అత్తారింటికి దారేది , బ్రహ్మోత్సవం, రభస వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ భాషలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. ఇక అత్తారింటికి దారేది సినిమాతో ఊహించని విధంగా విపరీతంగా పాపులారిటీని సంపాదించుకుంది. కరోనా మహమ్మారి సమయంలో వివాహ బంధంతో వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రణీత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

పెళ్లయి పాప పుట్టినా కూడా ప్రణీత అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ యువత గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రణీత కు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే హీరోయిన్ ప్రణీతకు ఆమె భర్తకు మధ్య గొడవలు జరుగుతున్నాయని గత కొద్ది రోజులు వార్తలు కోడై కోస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రణీత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె భర్త ఆమె మధ్య ఎటువంటి గొడవలు లేకుండా పరిష్కారం అయ్యి వాళ్ళిద్దరూ మళ్ళీ దగ్గర కావాలి అని కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -