Ilaiyaraaja: ఇళ‌య‌రాజా అన్న‌య్య కొడుకు పావ‌ల‌ర్ శివ‌న్ మృతి.. ఆ సమస్యలతో?

Ilaiyaraaja: సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొందరు అనారోగ్యాల కారణంగా మరణిస్తుంటే మరికొందరు ప్రమాదాల బారినపడి మరణిస్తున్నారు. ఇంకొందరు సెలబ్రిటీలు సూసైడ్ లు చేసుకుని మరణిస్తున్నారు. కాగా వరుసగా ఒకరి తరువాత ఒకరు సెలబ్రిటీలు మరణిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. కాగా తాజాగా బుల్లితెర షో ఢీ షో డాన్స్ మాస్టర్ చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకుని మరణించిన సంగతి మన అందరికి తెలిసిందే.

చైతన్య మాస్టర్ మరణంతో ఒక్కసారిగా బుల్లితెర పై విషాదఛాయలు అలుముకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంత తీవ్ర విషాదం నెలకొంది. ఇళయరాజా అన్నయ్య కొడుకు పావలర్ శివన్ కన్నుమూశారు. కాగా గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శివన్ ఆస్పత్రిలో చికిత్స విడిచారు. దాంతో ఒక్కసారిగా ఇళయరాజా కుటుంబంలో విషాదం నెలకొంది. ఇలయరాజా అన్నయ్య పావలార్ వరదరాజన్ ఇలయరాజా సంగీత ప్రయాణానికి ఎంతో సపోర్ట్ చేశారు.

 

కానీ ఆయన 1973 లోని తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇళయరాజా అన్నయ్య వరదరాజన్ కు ఇద్దరు కుమారులు కాగా ఒకరు 2020లో కిడ్నీ సమస్యతో మరణించగా తాజాగా మరో కుమారుడు కూడా విశ్వాస విడిచారు. కాగా పావలర్ శివన్ ఫేమస్ గిటారిస్ట్. ఆయన కొన్ని సంవత్సరాలుగా ఇళయరాజా సంగీత బృందంలో గిటారిస్ట్ గా పని చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా కూడా రెండు మూడు చిత్రాల్లో తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకున్నారు. కానీ ఊహించిన విధంగా సక్సెస్ కాలేకపోయారు పావలార్ శివన్.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -