Natti Kumar: సినిమా చూడాలంటే భయం పెట్టించారంటున్న నట్టి కుమార్!

Natti Kumar: టాలీవుడ్ ప్రేక్షకులకు నిర్మాత నట్టి కుమార్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో పలు సినిమాలకు నిర్మాతగా వహించి ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదటిగా తరుణ్ నటించిన యుద్ధం సినిమాకు నట్టి కుమార్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు వహించాడు. అనంతరం సీత వెడ్స్ రామ సినిమాకు నిర్మాతగా వహించాడు.

ఆ తర్వాత స్టార్ హీరో ధనుష్ నటించిన త్రీ సినిమాకి నిర్మాతగా వహించి, ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. కలెక్షన్ కూడా భారీ స్థాయిలో భారీ స్థాయిలో లభించాయి. మొత్తానికి నట్టి కుమార్ నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా నట్టి కుమార్ సినిమా టికెట్ల రేట్లపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు.

సినిమా టికెట్లు రేట్లు పెంచడం వల్ల బాగుపడింది కే జి ఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాలే అని మీడియా ముందల అంటున్నాడు. సినిమా టికెట్ రేట్ ను 400 చేయడం వల్ల ఒక కేజీఎఫ్ కి ఆర్ఆర్ఆర్ సినిమాలకు తప్ప ఎవరికి న్యాయం జరిగిందని అడుగుతున్నాడు. ఇలా టికెట్లు రేట్లు పెంచడం వల్ల ఆ రెండు సినిమాలు బాగుపడ్డాయి కానీ మిగతా సినిమాలు పూర్తిగా చచ్చిపోయాయి అని తెలిపాడు నటి కుమార్. అంతేకాకుండా ఇలా చేయడం సగటు ప్రేక్షకుడికి చాలా ఇబ్బందికర విషయం అని తెలిపాడు.

అదేవిధంగా చిన్న నిర్మాతలను పూర్తిగా చంపేసి సగటు ప్రేక్షకులను ఒక్కసారి సినిమా చూసే విధంగా చేశారు. ఇక ఒకసారి సినిమా చూడాలంటే ప్రేక్షకుడు భయపడేలా చేశారు. ఎందుకంటే సినిమా చూడడానికి ₹1000 కావాలి. ఇలా ఒక ప్రేక్షకుడు సినిమా చూడడానికి పూర్తిగా భయపడే విధంగా చేశారని నట్టి కుమార్ తెలిపాడు. మరి మీరు కూడా ఆ వీడియో వైపు ఒక లుక్ వెయ్యండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -