Rashmi: రష్మీని టార్చర్ చేసిన ఆ ప్రముఖ కమెడియన్ ఎవరంటే?

Rashmi: బుల్లితెరపై జబర్దస్త్ షో రారాజుగా వెలుగుతోంది. ఈ షో ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. బుల్లితెరపై ఇదే మొట్టమొదటి కామెడీ షో అంటూ జబర్దస్త్ షో గురంచి మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ చెప్పుకొచ్చింది. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి దాకా టీఆర్పీ రేటింగ్స్ లో పైపైకి వెళ్తూనే ఉంది. రాబోవు రోజుల్లో కూడా కొత్త కంటెంట్ తో బజర్దస్త్ ముందుకు వెళ్లనుంది.

 

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళల్లో హైపర్ ఆది, రష్మీ, సుదీర్, అనసూయ వంటివారు ఉన్నారు. ఇటువంటి జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటాయి. స్కిట్లల్లో భాగంగా హైపర్ ఆది గతంలో రష్మీపై జోక్స్ వేశారు. సరదాగా నైట్ కి వస్తావా అనే డైలాగ్ ను రష్మికకు చెప్పారు. అయితే తెలుగు రానటువంటి రష్మీ బాగా ఆలోచించి ఆ మాటకు అర్థం తెలుసుకుని ఓయ్ అంటూ కోప్పడుతుంది. అందరి ముందు అలా అడిగేసరికి రష్మీకి చాలా కోపం వచ్చింది.

 

రష్మీ కోపం చూసిన హైపర్ ఆది ఆ టైంలో కాస్త తడుముకుని ”అదే పార్టీ ఉంది నైట్ కి వస్తావా అని అడిగా” అని అంటాడు. అలా డబుల్ మీనింగ్ డైలాగ్ ని ఆది కవర్ చేయడమే కాదు ఇలాంటి వల్గర్ డైలాగులు చాలానే హైపర్ ఆది నుంచి వచ్చాయి. ఒక్క హైపర్ ఆది స్కిట్ లోనే కాకుండా మిగిలిన వారి స్కిట్లల్లో కూడా ఇవి తరచూ వినిపిస్తూనే ఉంటాయి.

 

అయితే కామెడీ పండించే హైపర్ ఆది తెర వెనక నిజంగానే రష్మీని గోకాడేమోనని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రష్మీని హైపర్ ఆది గోకాడో లేదో తెలియదు కానీ వాళ్లిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనిపై రష్మీ కూడా ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -