Niharika: నిహారిక గురించి ఈ షాకింగ్ విషయాలు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

Niharika: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది కేవలం మెగా డాటర్ నిహారిక విడాకుల గురించి అని చెప్పాలి. నిహారిక 2020 సంవత్సరంలో తన పెద్దలు కుదుర్చునటువంటి పెళ్లి చేసుకున్నారు. ఇలా ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జైపూర్లో ఎంతో అంగరంగ వైభవంగా మూడు రోజులపాటు జరిగింది.ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి నిహారిక గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నిహారిక చైతన్య ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయని ఈ మనస్పర్ధలు కారణంగానే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తుంది.అలాగే చైతన్య నిహారిక ఒకరికొకరు ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకున్నారని అలాగే చైతన్య పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో కచ్చితంగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని అభిప్రాయానికి వచ్చారు. ఇలా నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె పెళ్ళికి ముందు చాలామందితో ఎఫైర్ పెట్టుకుందని కూడా ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

నిహారిక మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది అయితే ఈమె హీరోయిన్ గా నాగశౌర్యతో కలిసి ఒక మనసు సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అలాగే నిహారిక పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ మరొక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వార్త విన్నటువంటి అభిమానులు ఒకింత షాక్ అయ్యారు.

 

ఈ విధంగా నిహారిక గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ చివరికి తన బావ సాయి ధరమ్ తేజ్ తోకూడా ఈమె రిలేషన్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇలా వీరిద్దరి గురించి ఈ వార్తలు రావడంతో ఇద్దరు కూడా ఈ వార్తలను ఖండించారు. తనకు ఎలాంటి ఎఫైర్స్ లేవని ఎవరితోనూ రిలేషన్ లోను లేదంటూ ఈమె తన పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు.అయితే తన వైవాహిక జీవితంలో కూడా గొడవలు చోటుచేసుకుని చివరికి ఈమె విడాకుల వరకు వెళ్లిందని వార్తలు కూడా సంచలనంగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -