Nayanthara: హీరోయిన్ నయనతారకు ఉన్న ఈ అలవాటు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Nayanthara: హీరోయిన్ నయనతార గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగు నయనతార ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. కాగా ఈమె కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ నయనతారకి సంబందించిన ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే నయనతారకు ఒక పాడు అలవాటు ఉందని ఆమెకున్న పాడు అలవాటు చూసి జనాలు ఆమెను విమర్శిస్తున్నట్లు తెలిసింది.

అయితే నయన్ కి ఉన్న ఆ పాడు అలవాటు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అదేంటంటే ఆమెకు చిన్నపిల్లలు కనిపించిన బుగ్గలు బొద్దుగా ఉన్న ఆ పిల్లల్ని లాగి లాగి పెడుతుందట. అంతే కాదు వాళ్ళు ఏడ్చిన కూడా నయనతార వదలదట. ఎంత చెప్పినా అస్సలు వినేది కాదట. ఈ అలవాటుకే కొందరు ఇది చాలా పాడు అలవాటు..అలా చిన్నపిల్లల బుగ్గలను పిసికితే వాళ్లు చాలా నొప్పిగా ఫీల్ అవుతారు అని, ముందే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు, అలాంటి వాళ్ళతో మనము అలా ప్రవర్తించొద్దు అని అంటున్నారు జనాలు.

 

కొంతమంది మీ పిల్లల్ని కూడా అలాగే చేస్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈమె కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులు సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు పిల్లలను చూసుకుంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -