Anchor Suma: నేను చనిపోతే నా పిల్లలకు అన్ని రూ.కోట్ల డబ్బు.. సుమ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Anchor Suma: సుమ.. ఈ పేరు విని విని చాలామందికి బోర్ కొట్టి ఉంటుంది. ఎందుకంటే అంతలా యాంకరింగ్లు, హోస్టింగులు, ఆడియో రిలీజ్ ఫంక్షన్ లు చేస్తూ టాలీవుడ్ మొత్తం తానే అన్నంత పాపులారిటీని సంపాదించుకున్న యాంకర్. నిజంగా కొన్ని సంవత్సరాల పాటు యాంకరింగ్ చేస్తూ ఎక్కడా వల్గారిటీ లేకుండా, సెన్సార్ హ్యూమర్ తో ప్రోగ్రాం ని ఎక్కడ బోర్ కొట్టకుండా చూడటంలో సుమ ద బెస్ట్ అని చెప్పాలి.

కొన్ని సంవత్సరాలపాటు ప్రోగ్రాం ని రక్తి కట్టించడం అంటే మాటలు కాదు. కానీ అలాంటి ప్రోగ్రాములు ఆమె కొన్ని వేలు చేసింది. అలాంటి సుమ ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. నిజంగా చాలామంది స్త్రీలకు భర్త చనిపోతే జీవన పోరాటం కోసం పనికి వెళ్తూ ఉంటారు, వాళ్లకి బ్యాంక్ అకౌంట్ల గురించి కూడా ఏమి తెలియదు. అసలు భవిష్యత్తు పట్ల ప్రణాళిక ఉండదు అది చాలా ప్రమాదం.

అయితే అటువంటి ప్రమాదాన్ని నేను కొన్ని తెచ్చుకోలేను, ఎందుకంటే నేను చనిపోతే ఎక్కడెక్కడ నుంచి ఇన్సూరెన్స్ వస్తాయి, ఏ ఏ బ్యాంకులో ఎంతెంత అమౌంట్ ఉన్నది అన్నది నా పిల్లలకి ముందే చెప్పేశాను అని చెప్పుకొచ్చింది సుమ. అయితే తన పిల్లలు భయపడిపోయారని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటూ అడిగారని చెప్పకు వచ్చింది.కానీ నిజంగా ఇవన్నీ పిల్లలకి చెప్పాలి.

ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా అని చెప్పడంతో సుమ ఫ్యూచర్ ప్లానింగ్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. నిజంగా ఒక స్త్రీకి ఇంత ప్లానింగ్ ఉంటే ఆ ఫ్యామిలీ ఎంతో బాగుంటుంది అంటూ తెగ పొగిడేస్తున్నారు. అయితే ఈ వార్తలో కూడా నెటిజెన్సు నెగిటివ్నెస్ ని వెతకటానికి ప్రయత్నిస్తున్నారు. సుమ అలా ఎందుకు చెప్పి ఉంటుంది, తనకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటూ పాపం తెగ సెర్చింగులు చేసేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -