Rathinam Krishna-Neha Shetty: రెండు నిమిషాలు ఓర్చుకో చాలు సరిపోతుంది.. నేహాశెట్టితో సె*క్స్ అడిగిన డైరెక్టర్ అతనేనా?

Rathinam Krishna-Neha Shetty: ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో అయినా సమ్మోహనుడా అనే పాట ఎంత ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. పిల్లలనుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఆ పాటను వినడం రీల్ చేయడం, ఎంటర్టైన్మెంట్ గా పాడుకోవడం లాంటివి చూస్తున్నాము. అయితే ఈ సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి అనే విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాలో హీరోగా కిరణ్ అబ్బవరం నటించారు.

రూల్స్ రాంజన్ అనే ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించడం గమనార్హం. తాజాగా ఈయన చెప్పిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈయన, నేహా శెట్టి మూడు నెలలు మాట్లాడుకోవడమే మానేశారట. ఈ సాంగ్ షూటింగ్ అప్పుడు హీరోయిన్ లో టెంపరేచర్లో తడుస్తుండగా త్రీ షార్ట్స్ ఉన్నాయట.అందులో ఒకటి తీసిన తర్వాత తను ఓర్చుకోలేక రెండో దానికి కట్ చెప్పక ముందే బయటికి వచ్చేసి గట్టిగా అరుస్తూ ఉండేదట.

దానికి జ్యోతి కృష్ణ కి కోపం వచ్చి మూడు నెలల వరకు మాట్లాడటం మానేశాడట. దాని తర్వాత ఎడిటింగ్ అప్పుడు తన కష్టం చూసి దర్శకుడికి పాపమని అనిపించి తనే వెళ్లి సారీ చెప్పాడట.ఈ విధంగా మూడు నెలల వరకు మాట్లాడుకోలేదు తర్వాత మళ్లీ ఉన్న విభేదాలు అన్ని తొలగిపోయి హాయిగా షూటింగ్ చేసుకున్నాము. సినిమా మంచి అవుట్ ఫుట్ వచ్చింది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాము.

అక్టోబర్ 6న విడుదల కానుంది కనుక అందరూ కుటుంబం తో సహా వచ్చి సినిమాని ఆదరించండి అని చెప్పారు జ్యోతి కృష్ణ. ఈ సినిమా రూల్స్ రంజన్ ముందు సెప్టెంబర్ 15న విడుదల కావాల్సింది. దాని తర్వాత సాలార్ వాయిదా పడడంతో సెప్టెంబర్ 28 కి మార్చారు. మళ్ళీ అక్టోబర్ 6 కి పోస్ట్ ఫోన్ చేస్తూ వచ్చారు. మరి ఇంతలో వైట్ చేపిస్తున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -