Heroine: అబ్బాయిల గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. ఏం చెప్పారంటే?

Heroine: ముక్కు మొహం తెలియని అబ్బాయిలు మన వంక తదేకంగా అలాగే చూసిన అమ్మాయిలు ఎంతో ఇబ్బంది పడతారు అలాంటిది ఎవరో తెలియనటువంటి వారు వచ్చి తాకితే అమ్మాయిలకు చెడ్డ చిరాకు వస్తుంది. దీంతో పెద్ద ఎత్తున గొడవకు దిగడమే కాకుండా వారికి తమ స్టైల్ లో బుద్ధి చెబుతూ ఉంటారు. అయితే ఇలా అబ్బాయిలు చెయ్యి వేస్తే ఆ అనుభూతిని ఆస్వాదించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళ సీరియల్ నటి రేఖా నాయర్.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రేఖ నాయర్ అమ్మాయిల గురించి అలాగే అమ్మాయిల పట్ల అబ్బాయిలు వ్యవహరించే తీరు గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు చాలా సెక్సీగా ఉన్న దుస్తులను ధరిస్తున్నారు దానివల్లే అబ్బాయిలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించారు.

 

ఈ ప్రశ్నకు రేఖా నాయర్ సమాధానం చెబుతూ తాను చీర కట్టుకుంటే నడుము కనిపించే విధంగానే చీర కట్టుకుంటాను అలాగే జాగింగ్ వెళ్లిన లేదా ఇతర ఏ కార్యక్రమాలకు వెళ్లిన తను నడుము కనిపించే విధంగా దుస్తులు ధరిస్తానని ఈమె తెలియజేశారు.ఇలా కట్టుకోవడం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఇక ఈ మధ్యకాలంలో అమ్మాయిల పై అబ్బాయిలు కనుక చేయి వేస్తే ఏదో జరిగిపోయినట్టు నానా హడావిడి చేస్తారు కానీ వారి స్వేచ్ఛను కోల్పోతున్నారని గమనించరు.

 

ఇక ఎవరైనా అబ్బాయిలు నడుము పై చేయి కనుక వేస్తే ఆ అనుభూతిని ఆస్వాదించాలని ఈమె సూచించారు. ఇక ఎవరైనా అబ్బాయిలు నా నడుం పై చేయి కనుక వేస్తే నేను వారిని తిట్టనని ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో ఎంతోమంది ఈమెపై మండిపడుతున్నారు.ఒక అమ్మాయి అయిండుకొని అమ్మాయిల గురించి ఇలా మాట్లాడటానికి సిగ్గు లేదా అంటూ మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -