Sreemukhi: ఆ స్టార్ డైరెక్టర్ శ్రీముఖి పక్కలోకి రమ్మన్నాడా?

Sreemukhi: బుల్లి తెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న వారిలో యాంకర్‌లో శ్రీముఖి ఒకరు. పటాస్ షోతో బుల్లితెరపై రామ్ములమ్మగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు షోలకు హోస్ట్ గా చేస్తూనే.. మరోవైపు వెండితెరపై పలు సినిమాల్లో నటిస్తోంది. అంతేకాక ఈ మధ్యకాలంలో ఆమె ఓ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వెండితెరపై ‘జులాయి, నేను శైలజా’ వంటి సినిమాల్లో సిస్టర్ రోల్‌లో నటించింది. వెండితెరపై సరైన ఆదరణ లభించకపోవడంతో బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టింది. అయితే ప్రస్తుతం శ్రీముఖికి సంబంధించిన ఓ వార్త సెన్సెషనల్‌గా మారింది. శ్రీముఖి కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది.

కెరియర్ ప్రారంభించిన మొదట్లో.. శ్రీముఖి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఇండస్ట్రీలో ఓ స్టార్ డైరెక్టర్ ను కలిసినట్లు చెప్పుకొచ్చింది. శ్రీముఖి అందానికి ముగ్దుడైన ఆ దర్శకుడు ఆమెను అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నాడని టాక్ వినిపిస్తోంది. తన కోరికను తీర్చడానికి బలవంతం చేశాడని ఆరోపించింది. ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదని వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవాలు ఇంకా ఎదురవుతుండటంతో.. సినిమాలు వదిలేసి టీవీ రంగంలోకి అడుగుపెట్టినట్లు శ్రీముఖి తెలిపింది.

కాగా, సినీ ఇండస్ట్రీపై ఉన్న మక్కువతో శ్రీముఖి అడపా దడపా క్యారెక్టర్ రోల్స్ లో నటించింది. శ్రీముఖి హీరోయిన్ కావాలన్నా ఆశ మాత్రం అలానే మిగిలిపోయిందని చెప్పాలి మరి. శ్రీముఖికి సోషల్ మీడియాలో కూడా భారీగా ఫాలొయింగ్ సంపాదించుకుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. శ్రీముఖికి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లక్షల మంది పాలొవర్స్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో శ్రీముఖి కాస్త బొద్దగా ఉన్నా.. హాట్ హాట్ ఫోజులతో ఎక్కడికక్కడ అందాలను ఆరబోస్తూ కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ భామ. ఓ వైపు యాంకర్‌గా బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం నెగ్లెట్ చేయడం లేదనే చెప్పాలి. ఈ భామ ఎప్పటికప్పుడు మతిపోయే ఫోటోలతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -