Samantha: సమంత అసలు రంగు ఇదేనా.. ప్రేక్షకుల్ని వెర్రివాళ్లను చేస్తోందా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంజనాల నడుమ విడుదల అయ్యి ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో సమంతను ఏకీపారేస్తున్నారు నెటిజన్స్. సినిమా ప్రమోషన్స్ సమయంలో తెల్ల చీర కట్టుకొని కళ్లజోడు పెట్టుకొని ముక్కు చీదుతూ ఎమోషనల్ అయినట్లు బాగా నటించావు అంటూ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆరోగ్యం బాగాలేదు తనకు మాట్లాడడానికి ఓపిక లేదు అంటూ ముసలి కన్నీరు కార్చి తన సినిమా చూడండి అని వేడుకున్న సమంత తాజాగా హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ కోసం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడికి వెళ్లిన సమంత సినీమా ప్రమోషన్స్ వరకు బాగోలేదు అని చెప్పి అక్కడికి వెళ్లగానే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని నడుము అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రేక్షకులను వెర్రి వాళ్ళను చేసిందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే సానుభూతి కోసం సమంత ప్రమోషన్స్ సమయంలో అలా చేసిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఎందుకంటే యశోద సినిమా సమయంలో బెడ్ పై ఉంటూ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత ఆ తర్వాత మళ్లీ శాకుంతలం సినిమా సమయంలో కూడా స్టేజ్ పై కన్నీరు కారుస్తూ ఎమోషనల్ అయ్యింది. ఇలా రెండుసార్లు సినిమా ప్రమోషన్స్ లో ఏడవడంతో సమంత సానుభూతి కోసమే అలా చేసిందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సమంతకు ఎటువంటి రోగం లేదు సానుభూతి కోసమే అలా చేస్తోంది. ప్రేక్షకులను వెర్రి వాళ్ళను చేస్తోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -