Samantha: ఆ విషయంలో సమంతనే మించిపోయిన తల్లి.. ఇంత చెత్త బుద్ధులు ఉన్నాయా?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు.ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటిఈమె తన ఆరోగ్య సమస్యల కారణంగా ఏడాదిపాటు సినిమాలకు విరామం ప్రకటించారు. ఇలా సినిమాలకు దూరమైనటువంటి సమంత తన ఆరోగ్యం పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా న్యూయార్క్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సమంతతో పాటు తన తల్లి కూడా ఆమె వెంట న్యూయార్క్ వెళ్లారు. అయితే వీరు ఎయిర్పోర్ట్ లో వెళ్తున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత తల్లి పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు.ఎప్పుడు చీర కట్టులో చాలా పద్ధతిగా కనిపించే సమంత తల్లి ఈసారి మాత్రం ట్రెండీ వేర్ ధరించి కనిపించారు.

 

జీన్స్ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఈమె అమెరికా బయలుదేరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో సమంత తల్లి ఏంటి ఇలా ట్రెండీ వేర్ లోఒక్కసారిగా షాక్ ఇచ్చారు అంటూ కొందరు కామెంట్స్ చేయక మరికొందరు మాత్రం ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవడం సమంతకు తన తల్లి నుంచే వచ్చాయని ఆ బుద్ధులన్నీ కూడా తన తల్లి వద్ద నుంచి రావటం వల్లే ఈమె కూడా ట్రెండ్ ఫాలో అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

ఇలా సమంత తన తల్లి నుంచి ఇలాంటి ట్రెండ్ ఫాలో అవుతూ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు అంటూ కొందరు కామెంట్లు చేయడంతో మరికొందరు మాత్రం సమంత వ్యక్తిగత విషయాలను కూడా తన తల్లితో లింక్ పెట్టి ఆమె పట్ల చెత్తగా ట్రోల్స్ చేస్తున్నారు.ఏది ఏమైనా సమంత గురించి ఇప్పటివరకు ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు తన తల్లిని కూడా సోషల్ మీడియాలోకి లాగి తన తల్లి పట్ల కూడా విమర్శలు చేస్తుండటం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -