Naresh: నరేష్ లోని ఈ కోణం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Naresh: జబర్దస్త్‌లో యాంకర్లపై కమెడియన్స్ సెటైర్లు వేస్తూ ఉంటారు. స్కిట్ మధ్యలో యాంకర్, జడ్జిగా వ్యవహరిస్తున్న వారిపై కామెడీ చేస్తూ ఉంటారు. ఇవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల స్క్రిఫ్ట్ లా కాకుండా నేచురల్‌గా స్కిట్ ఉంటుందని అంటుంటారు. అయితే ఈ మధ్య అనసూయ బాటలోనే జబర్దస్త్‌కి రష్మి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో రష్మి స్థానంలో కొత్త యాంకర్ సౌమ్య వచ్చింది.

సౌమ్య కూడా అన అందం, అభినయంతో జబర్దస్త్ షోకు కొత్త కళను తీసుకొచ్చింది. యాంకర్ గా బాగానే చేస్తోంది. అనసూయ, రష్మి మీద స్కిట్ లో కమెడియన్లు సెటైర్లు వేస్తున్నట్లుగానే సౌమ్య మీద కూడా మొదలుపెట్టారు. ఆమెపై కూడా సెటైర్లు పేల్చుతున్నారు. కామెడీ షో కావడంతో ప్రేక్షకులకు ఫన్ అందించేందుకు ఆమె కూడా ఏం అనడం లేదు. కమెడియన్లు జోక్ లు వేసినప్పుడు ఆమె కూడా నవ్వుతూ ఉంటుంది.

సౌమ్యపై కూడా సెటైర్లు

అయితే రష్మిలాగా కాకుండా జబర్దస్త్ కమెడియన్లను సౌమ్య కూడా అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తోంది. తాజాగా విడుదలైన ప్రొమోలో జబర్దస్త్ నరేష్ పై సౌమ్య సెటైర్లు పేల్చింది. ఈ ప్రొమోలో యాంకర్ సౌమ్య దగ్గరికి నరేష్ వెళ్లి ఆమెను టీజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో ఈ జన్మకి నువ్వు నన్ను దక్కించుకోలేవు.. బెటర్ లక్ నెక్ట్ టమ్ అంటూ టీజ్ చేస్తాడు. దీంతో ఫస్ట్ టైం ఈ అబ్బాయిని ఇంత దగ్గరగా చూస్తున్నానంటూ అతడి హైట్ గురించి కామెంట్ చేస్తుంది.

దీంతో హైపర్ ఆది కటౌట్ ను నరేష్ తీసుకొస్తాడు. ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మంది అమ్మాయిలను గొకుతాడు అనగా.. ఆయనే కాదు నరేష్ కూడా గొకుతాడు అంటూ పక్కన ఉన్నవాళ్లు కామెంట్ చేశారు. కానీ పిల్లొడు అని ఎవరు పట్టించుకోరు అంటూ కామెంట్ చేస్తారు. దీంతో నరేష్ రసికుడు అని, మాములోడు కాదు అనే టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -