Priya Chowdary: డ్రెస్సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియా చౌదరి.. ఏమైందంటే?

Priya Chowdary: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. మరి ముఖ్యంగా జీవనశైలిలో మనుషుల డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇంకా చెప్పాలి అంటే చాలామంది స్త్రీలు పొట్టి పొట్టి బట్టలు, బికినీ డ్రెస్సులు వేసుకొని ఫోటో షూట్ చేసి ఏమైనా అంటే ట్రెండ్ అని అంటున్నారు. అయితే ఇదే విషయంపై లైఫ్ కోచ్ ఫ్యామిలీ కన్సల్టెంట్ అయినా ప్రియా చౌదరి స్పందించింది. ఈ సందర్భంగా ఆమె ఒక వీడియోలో ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో ట్రెండ్ అంటే గుడ్డలు ఇప్పుకుని తిరగడం.

ప్రస్తుతం చాలామంది ఇలాంటి పనులే చేస్తున్నారు. వాటి వల్ల సమాజానికి వారి సంసారానికి ఏమో ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ ట్రెండ్ పేరు చెప్పుకొని ఇలాంటివి చేస్తున్నారు అని ఆమె తెలిపింది. అలాగే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ చానల్స్ ఎక్కువ అయిపోయాయి అందులో హోమ్ టూర్, వారి వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు. అలాగే వారి ఇంట్లో నగలు ప్రతి ఒక్కటి కూడా ఆ వీడియోలలో చూపిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఇంటికి ఈరోజు భద్రత అనేది లేదు. వికృతమైన చర్య ఏమిటంటే మీ భార్య గర్భవతి అన్న విషయాన్ని జనాలతో పంచుకోవడం ఏంటి ఒకవేళ పంచుకున్నావే అనుకుందామనుకుంటే, హ్యాపీ మూమెంట్లో ఉన్నావు తండ్రి కాబోతున్న తల్లి కాబోతున్న కాబట్టి అదే విషయాన్ని పదిమందికి తెలుపుతున్నారు.

 

అలాగే చాలామంది మూడవ నెల దాటినప్పటి నుంచి 9 నెలల వరకు కూడా మరి ముఖ్యంగా సెలబ్రిటీలు అదేపనిగా ఫోటో షూట్ చేస్తున్నారు అంటూ ఆమె మంది పడింది. కేవలం కడుపు బాగానే మాత్రమే చూపిస్తూ ప్రత్యేకంగా ఫోటో షూట్ లు కూడా చేస్తున్నారని ఆమె తెలిపింది. ఈ ఫోటో షూట్ ద్వారా అందాన్ని ఆనందాన్ని నీ నగ్నత్వాన్ని బయటకు చూపిస్తున్నావు. అదే ఆడవారు అయితే మంచి మనసుతో దీవిస్తారు అదే కామంతో చూసేవారు. ఎన్ని దృష్టిలతో ఎంత కామంతో చూసేవారు సమాజంలో ఉన్నారో చాలామందికి తెలియదు. ప్రస్తుత సమాజంలో తల్లి మాత్రమే కాకుండా కడుపులో ఉన్న బిడ్డని కూడా ఒక రకమైన చూపు చూసే మృగాళ్లు ఉన్నారు అని ఆమె తెలిపింది. కొన్ని లక్షలాదిమంది చూసే ఆ వీడియోలలో కొందరి దృష్టి మంచిగా ఉంటుంది కొందరి దృష్టి చెడుగా ఉంటుంది కొందరు దృష్టి కామన్ గా కూడా ఉంటుంది అని ఆమె తెలిపింది. అంటే సరిపోనేవారు శాపనార్థాలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అని ఆమె తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -