Sri Reddy-Samantha: సామ్ పరువు తీసేసిన శ్రీరెడ్డి.. వాటి గురించి చెప్పడంతో?

Sri Reddy-Samantha:  నటి శ్రీరెడ్డి గురించి, ఆమె కాంట్రవర్సీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివాదాలకు కేరాఫ్ గా నిలిచే శ్రీరెడ్డి.. రోజుకో అంశంపై మాట్లాడుతూ ఉంటుంది. ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తుంటుంది. శ్రీరెడ్డి తొలుత కొన్ని సినిమాల్లో నటించింది. అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. అయితే, కాస్టింగ్ కౌచ్ పై వీధికెక్కి పోరాటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి బాగా పాపులర్ అయ్యింది శ్రీరెడ్డి. ఏకంగా ఫిల్మ్ నగర్ లో టాప్ తీసేసి, బట్టలిప్పి నిరసన తెలిపింది. తర్వాత పవన్ కల్యాణ్ పై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి మరింత పాపులర్ అయ్యింది.

పవన్, ఆయన కుటుంబంపై విపరీత వ్యాఖ్యలు చేసి, ఇష్టానుసారం బూతులు తిట్టింది. పవన్ ఈ విషయంపై సీరియస్ కూడా అయ్యారు. అటు తర్వాత హీరోయిన్ల మీద పడింది శ్రీరెడ్డి. అందరినీ వరుసబెట్టి తగులుకుంది. హీరో నానిపై కూడా చెలరేగింది. దగ్గుబాటి అభిరాం తనను వాడుకున్నాడని బహిరంగ స్టేట్ మెంట్ ఇచ్చి సంచలనం సృష్టించింది శ్రీరెడ్డి. తాజాగా హీరోయిన్ సమంతనూ వదల్లేదు.

అసలు హీరోయిన్ మెటీరియల్ కాదు..

సమంత మొహానికి హీరోయిన్ మెటీరియల్ కానే కాదని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఆమె సైజులతో పోల్చుకుంటే తనవి చాలా పెద్దవంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సమంత ఒంటిపై కేజీ కండ లేదని, దాన్ని ఎలా చూస్తారో జనాలు తనకు అర్థం కావట్లేదని చెప్పింది. తన సైజులతో పోలిస్తే దానికి హీరోయిన్ ఆఫర్లు ఎలా వస్తున్నాయో తెలియడం లేదని వ్యాఖ్యానించింది.

ఇలాంటి వాళ్లంతా దర్శకుల పక్కలో పడుకొని ఆఫర్లు కొట్టేస్తున్నారంటూ దారుణమైన కామెంట్లు చేసింది శ్రీరెడ్డి. ఇలా వీలు దొరికినప్పడల్లా ఎవరో ఒకరిపై నోరు పారేసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పెడుతూ నిత్యం వార్తల్లో నిలవాలని శ్రీరెడ్డి తాపత్రయ పడుతోంది. యువతకు ఆసక్తికర అంశాలు కావడంతో వాటికి వ్యూస్ కూడా భారీగా వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -