Seoni: కొడుకు లేని సమయంలో కోడలిపై మామ అలా.. చివరికి?

Seoni: ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్లయిన పురుషులు స్త్రీలు వివాహేతర సంబంధాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెళ్లయిన వివాహితలు కొందరు పరాయి పురుషుల మోజులో పడి కట్టుకున్న భర్తని హతమార్చడానికి కూడా వెనకాడడం లేదు. పురుషులు కూడా పరాయి స్త్రీల కోసం భార్యను చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఇప్పటికే వివాహేతర సంబంధాల మోజులో పడి ఎంతోమంది జీవితాలను చేజేతులా నాశనం చేసుకోవడంతో పాటు ఎంతోమంది ఈ వివాహేతర సంబంధాలతో బలైన విషయం తెలిసిందే.

నిత్యం ఇలాంటి ఘటనలువెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పూర్తివివారాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ సియోని పరిధిలోని భూత్ బంధాని గ్రామంలో సంజయ్ ధుర్వే అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి గతంలో ఒక యువతితో వివాహం జరిగింది. అయితే సంజయ్ తో పాటు అతని తండ్రి దరోగ్ సింగ్ కూడా ఉండేవాడు. అలా వీళ్లు ముగ్గురు ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు. అయితే కొడుకు ఉదయం ఉద్యోగానికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. కాగా కోడలు ఎర్రగా, బుర్రగా అందంగా ఉండడంతో మామ ఆమెపై కన్నేశాడు. అలా కొద్దీ రోజులకు కోడలిని తన బుట్టలోకి వేసుకున్నాడు.

 

కోడలు కూడా మామతో సరసాలకు సై అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో కొడుకు లేని లేని సమయంలో లో తండ్రి ఏకంగా కోడలి బెడ్ రూంలోకి దూరి అందమైన కోడలితో రొమాన్స్ కు తెర లేపాడు. అలా వీరి చీకటి కాపురం కొన్నాళ్ల పాటు బాగానే సాగింది. కాగా, కొడుకు సంజయ్ కు ఎందుకో తన తండ్రి ప్రవర్తనపై కాస్త అనుమానం కలిగి తండ్రిపై కన్నేసి ఉంచాడు. మొత్తానికి కొన్ని రోజుల తర్వాత సంజయ్ అనుమానం నిజమే అని తెలిసింది. దీనికి తన భార్య కూడా తండ్రికి సపోర్ట్ గా ఉందని తెలుసుకున్నాడు. దీంతో సంజయ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. ఇంత దారుణానికి పాల్పడిన తండ్రి దరోగ్ సింగ్ ని సంజయ్ హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఇక ఇందులో భాగంగానే ఇటీవల ఒక రోజు నీతో మాట్లాడాలంటూ తన తండ్రిని ఒక చోటుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఇదే విషయమై తండ్రీ కొడుకులు గొడవకు దిగాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కోపంతో ఊగిపోయిన సంజయ్ తండ్రి దరోగ్ సింగ్ ను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ భార్య ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు అంతా గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించి ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సంజయ్ ధుర్వేని అరెస్ట్ చేశారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -