Srimukhi: యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గత కొన్నేళ్లుగా అలరిస్తోంది. అయితే నాగార్జున హోస్ట్ చేసిన.. బిగ్బాస్ సీజన్-3తో మాత్రమే మరింత పాపులారిటీ సంపాదించుకుందని చెప్పిందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ షోలో ఆమె రన్నరప్గా నిలిచింది. తాజాగా ఈ భామ తడిచిన అందాలతో గోవా బీచ్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బుల్లితెర టాప్ యాంకర్గా దూసుకెళ్తున్న శ్రీముఖి.. ప్రస్తుతం యాంకర్ సుమ రేంజ్నే దాటిపోయినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. ఏ ఛానెల్లో చూసినా.. శ్రీముఖి మాత్రమే కనిపిస్తోంది. ఒక్క ఛానెల్కు మాత్రమే పరిమితం కాకుండా. నాలుగైదు ఛానెళ్లతో ఢీల్ కుదుర్చుకుని.. యాంకరింగ్ చేస్తోంది. అయితే నిజానికి అన్ని షోలకు యాంకరింగ్ చేస్తున్నారంటే.. ఎవరైనా కొన్నేళ్లపాటు అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ ఉన్నన్ని రోజులు తమ ఛానెల్కే పరిమితం అన్నట్లు పని చేయాల్సి ఉంటుంది. కానీ శ్రీముఖి మాత్రం అన్ని ఛానెళ్లలో తిరుగుతూ షోలు చేస్తోంది. అందుకు కారణం.. శ్రీముఖికి ఉన్న క్రేజే.
ప్రస్తుతం శ్రీముఖి నాలుగైదు ఛానెళ్లలో మాత్రమే యాంకరింగ్ చేస్తూ.. తిరుగులేని వ్యక్తిగా దూసుకెళ్తోంది. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ షోలో కూడా కనిపిస్తోంది. ఇటీవల సన్నబడిన శ్రీముఖి.. తన అందాలను అస్సలు దాచుకోవడం లేదు. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారును ఊర్రూతలూగిస్తోంది. తన పరువాలను చూపిస్తూ.. కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా శ్రీముఖి మరోసారి తన ఎద అందాలతో కుర్రకారును కైపెక్కిస్తోంది. ఈ ఫోటో షూట్లో ఆమె ఎద సంపదపై ఆకు పెట్టుకుని ఫోజిచ్చింది. ఈ ఫోటో షూట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన క్యూట్ లుక్స్ తో నెటిజన్లను కేకపెట్టిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.