Ram Charan: ఆ హీరోయిన్‎తో క్లోజ్‎గా చరణ్.. కుళ్లుకున్న ఉపాసన!

Ram Charan: దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ‘ఆర్ఆర్ఆర్’తో హిట్ కొట్టి.. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్న మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ హీరో.. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లతో వేరే లెవల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు.

 

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ భారీ ప్రాజెక్టు చేస్తున్నాడు. భారీ సినిమాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. షూటింగ్ చేసుకుంటూనే వీలు కుదిరినప్పుడల్లా రామ్ చరణ్.. పార్టీ చేసుకుంటున్నాడు.

 

తాజాగా హీరోయిన్ కియారా అద్వానీతో కలిసి రామ్ చరణ్ పార్టీ చేసుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. కియారా మరియు రామ్ చరణ్ లు బర్గర్ పార్టీ చేసుకున్న ఫోటోలను హీరోయిన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై స్పందించిన రామ్ చరణ్ భార్య ఉపాసన.. ‘మిస్సింగ్ యు గైస్’ అని కామెంట్ చేసింది.

 

భారీ సినిమాల డైరెక్టర్ శంకర్, RC15 పేరుతో రామ్ చరణ్ తో ఈ సినిమా చేస్తుండగా.. ఇందులో రామ్ చరణ్ ఎన్నికల కమిషనర్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని 20 నిమిషాల యాక్షన్ సీన్ కి ఏకంగా శంకర్ రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ముందుగా అనుకున్న బడ్జెట్ ని ఈ సినిమా ఎప్పుడో దాటేసిందని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -