Crime: పనిమనిషితో సరసాలు అంతలోనే పైలోకానికి.. ఇంతకు ఏం జరిగిందంటే?

Crime: ఈమధ్య వివాహేతర సంబంధాలు బాగా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా వయసుకు సంబంధం లేకుండా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా 67 ఏళ్ల ముసలోడు కూడా పనిమనిషితో సంబంధం పెట్టుకున్నాడు. కానీ అంతలోనే శవమై కనిపించాడు. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

 

 

కర్ణాటక చెందిన ఓ 67 ఏళ్ల వ్యాపారవేత తన ఇంట్లో పని చేసే 35 ఏళ్ల మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అయితే నవంబర్ 16న ఆ పనిమనిషి ఇంటికి వెళ్లి శృంగారం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ పనిమనిషి అసలు విషయం చెబితే తన పరువు పోతుందని వెంటనే తన భర్తకి, సోదరుడికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పి ఆ శవాన్ని ప్లాస్టిక్ బ్యాగులో ప్యాక్ చేశారు.

 

ఇక దానిని బెంగళూరులో రోడ్డు పక్కన పడేశారు. అయితే ఈ విషయం పోలీసులకు ఎలా చేరిందంటే.. చనిపోయిన వ్యక్తి పేరు బాలసుబ్రమణ్యం. జెపి నగర్ లో ఉండేవాడు. అయితే నవంబర్ 16న సాయంత్రం ఐదు గంటల సమయంలో తన మనవడిని బ్యాడ్మింటన్ కోర్టులో డ్రాప్ చేసి తన కోడలికి ఫోన్ చేసి ఆలస్యం అవుతుంది అని చెప్పి పనిమనిషి ఇంటికి బయలుదేరాడు.

 

అయితే తన తండ్రి ఇంటికి రాలేదు అని వెంటనే బాలసుబ్రహ్మణ్యం కొడుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టగా మరుసటి రోజు ప్లాస్టిక్ బ్యాగులో శవమున్న విషయం వారికి తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా జరిగిన విషయం మొత్తం పనిమనిషి బయట పెట్టింది. తనకు ఆయనతో సంబంధం ఉందని శృంగారం చేస్తుండగా బెడ్ పైన చనిపోయాడు అని నిజాలు బయట పెట్టింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -