Tejaswini-Akhil: సెగలు పుట్టించిన తేజస్విని అఖిల్.. అలా రొమాన్స్ చేస్తూ?

Tejaswini-Akhil: బుల్లితెరపై చాలా షోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రియాలిటీ షోలు, కామెడీ షోలు, గేమ్, డ్యాన్స్ షోలు ఇలా చెప్పుకుంటూ పోతే బుల్లితెరపై సందడి మామూలుగా లేదు. తమకు తోచిన కంటెంట్ ను క్రియేట్ చేస్తూ టిఆర్పి రేటింగ్స్ పొందేందుకు ఆ షోలు ఎంతగానో పోటీ పడుతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో బుల్లితెరపై డ్యాన్స్ రియాల్టీ షో పేరుతో ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తున్నారో ఇప్పటికే అందరికీ తెలుసుంటుంది. తాజాగా బీబీ జోడీ అంటూ స్టార్ మాలో సరికొత్త ప్రోగ్రాం మొదలైంది.

 

ఈ షోకు స్టార్ యాంకర్ శ్రీముఖి యాంకర్ గా ఉండగా హీరోయిన్ సదా, సీనియర్ హీరోయిన్ రాధాలు జడ్జిలుగా ఉన్నారు. అయితే ఈ షోలో బిగ్ బాస్ కి సంబంధించిన కొందరు హాట్ కపుల్స్ ను ఎంపిక చేసుకుని వారితో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయిస్తున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ క్రమంలో అందరికన్నా ఓ విషయం హైలెట్ అయ్యింది. బిగ్ బాస్ రన్నర్ అఖిల్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తేజస్విని మదివాడ తమ పెర్ఫార్మెన్స్ తో అందర్నీ ఆకర్షించారు.

 

వీళ్లు స్టేజ్ పై డ్యాన్స్ చేయమంటే రొమాన్స్ చేశారు. ఫస్ట్ నైట్ లో వైఫ్ అండ్ హస్బెండ్ చేసే రొమాన్స్ కంటే వీళ్లు దారుణంగా వ్యవహరించారు. అంతేకాదు వీళ్ళ హాట్ పెర్ఫార్మెన్స్ కి జడ్జ్ రాధా ఆ వీడియోను రికార్డ్ చేసి మా వారికి పంపిస్తాను అని చెప్పి షాక్ ఇచ్చారు. ఈ సీన్లన్నీ ఈ ఎపిసోడ్ కు హైలెట్ గా నిలిచాయి.

 

అంతేకాకుండా మరీ ముఖ్యంగా అఖిల్ తన జోడీ అయిన తేజస్విని డ్యాన్స్ పేరుతో ఎక్కడపడితే అక్కడ పిండేశాడని, డాన్స్ పేరుతో ఆమెతో రొమాన్స్ చేసాడని, కాళ్లని దగ్గరకు లాక్కొని పచ్చిగా బూతు వీడియో చూపించాడని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆ ప్రోమో చూసి ఫైర్ అవుతున్నారు. ఇలాంటి షోను ఫ్యామిలీతో కలిసి చూడొద్దని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -