Rashmi: డబ్బుల కోసం ఆ పార్ట్ చూపించడానికి ఒప్పుకున్న యాంకర్ రష్మి?!

Rashmi: తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న యాంకర్ల జాబితాలో యంగ్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఉంది. తెలుగు సరిగ్గా రాని స్థాయి నుండి తెలుగు ప్రేక్షకులను తన అంద చందాలతో ఆకట్టుకునే స్థాయికి రష్మి ఎదిగింది. బుల్లితెర మీద పలు టీవీ షోలు చేస్తూనే వెండి తెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రష్మి.. చాలా సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది.

 

 

ఈటీవీలో వచ్చే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి అనేక షోలు చేస్తున్న రష్మి.. ఇప్పుడు టాప్ యాంకర్ల జాబితాలో చేరింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లకు సుధీర్, యాంకర్ అనసూయలు గుడ్ బై చెప్పడంతో రష్మికి మంచి డిమాండ్ ఏర్పడింది. చాలా సంవత్సరాలుగా మల్లెమాలతో కలిసి పని చేస్తున్న కారణంగా రష్మికి భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. అయితే ఓ కండీషన్ మీద రష్మికి భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.

 

బుల్లితెర మీద రకరకాల షోల ద్వారా ఎప్పుడూ బిజీగా ఉంటున్న రష్మికి.. మల్లెమాల సంస్థ ఎక్స్ పోజింగ్ చేయాలని కండీషన్ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రష్మిక యద అందాలను చూపించాలని, గతంలో అనసూయ గ్లామర్ ను మించిపోయేలా ఉండాలని కండీషన్ పెట్టగా.. భారీ రెమ్యునరేషన్ కారణంగా రష్మి దానికి ఓకే చెప్పిందట. అందుకే గత కొద్దిరోజులుగా రష్మి గ్లామర్ డోజ్ పెంచిందనే పుకార్లు వినిపిస్తున్నాయి.

 

బుల్లితెర మీద కనిపించడానికి ముందు చాలా కష్టాలు అనుభవించిన రష్మి.. డబ్బుల విషయంలో ప్రతి రూపాయి విలువ తెలుసు. అందుకే గ్లామర్ డోజ్ పెంచైనా సరే మంచి రెమ్యునరేషన్ అందుకోవాలని ఆమె గట్టిగా అనుకుందట. అందుకే రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామని ఆఫర్ చేయగానే రష్మి ఓకే చెప్పిందట. ఏది ఏమైనా రష్మి అందాల విందుతో తెలుగు ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -