Rashmika Mandanna: రష్మికకు పిచ్చి పట్టిందంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..

Rashmika Mandanna: రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా పేరు కొట్టేసింది. అమ్మడు సినిమాల ద్వారా ఎంత పాపులారిటి దక్కించుకుందో.. కాంట్రవర్సీల ద్వారా కూడా అంతే పాపులర్ అయింది. తరుచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తది. ఈమె ఓవర్ యాక్షన్ వల్ల సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ కు గురువుతూ ఉంటది. పుష్ప హిట్ తర్వాత బాలీవుడ్ లో పాగా వేసింది. ఈ క్రమంలోనే కాంతారా డైరెక్టర్ రిషబ్ శెట్టితో గొడవ పెట్టుకుంది.

దింతో రిషబ్ శెట్టి కూడా రష్మికకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. కన్నడ సినీ ఇండస్ట్రీ మొత్తం రష్మికను బ్యాన్ చేయాలని కోరాడు. దాంతో కన్నడ పరిశ్రమ ఆమెను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే రష్మికకి బిగ్ ప్రాజెక్టులు ఇవ్వడానికి స్టార్ట్ డైరెక్టర్స్ భయపడుతున్నారు.

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది రష్మిక. ఒకవేళ కన్నడలో ఆమెను బ్యాన్ చేస్తే తనతో సినిమాలు తీయడానికి మేకర్స్ సిద్ధంగా లేరంట. ఎందుకు అంటే కన్నడ ఇండస్ట్రీలో కలెక్షన్స్ దెబ్బ తింటాయి అని వరకు అభిప్రాయం అని చెబుతున్నారు.

 

ఈ క్రమంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని వదిలేసుకుందంట. కొరటాల శివ డైరెక్షన్లో తారక్ నటించబోతున్న సినిమాలో రష్మికను సంప్రదించగా ఏడు కోట్ల రూపాయిలు డిమాండ్ చేసిందట. అంత పారితోషికం అడగడం ఓవర్ అని చిత్ర యూనిట్ ఆమెను పక్కన పెట్టారని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ రష్మికపై మండిపడ్తున్నారు. ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని వదులుకున్న రష్మిక కన్నా పిచ్చోళ్లు ఎవరు ఉంటారని తెగ ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -