Samantha: సమంతపై పగ తీర్చుకున్న నాగ్.. ఈ విధంగా దెబ్బ కొట్టారా?

Samantha: సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒక్కరిగా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్న ఘటన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారనే విషయాన్ని ఇప్పటికి ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నాం అనే విషయాన్నీ పూర్తిగా మరిచిపోయి ఎవరి జీవితంలో వారు ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

 

కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియాలో చైతన్య శోభిత దూళిపాళ్ల అనే ప్రముఖ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని..త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. నేషనల్ లెవెల్ లో సెన్సషనల్ టాపిక్ గా మారింది. అయితే ఇది నాగ చైతన్య మీద అక్కసుతో సమంత తన PR టీంతో చైతుపై అసత్య ప్రచారాలు చేయిస్తుందని అక్కినేని అభిమానులు సమంత పై ఆరోపణలు చేసారు. దీనిపై సమంత కూడా ట్విట్టర్ లో చాలా ఘాటుగానే స్పందించింది.

అయితే తన కొడుకు మీద అక్కసు వెళ్లగక్కుతున్న సమంతకు గట్టిగా షాక్ ఇవ్వాలని నాగార్జున నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే టైం కోసం ఎదురు చూశారు. అదును చూసి దెబ్బ కొట్టాలని డిసైట్ అయ్యాడు. ఇప్పుడు కొట్టేశాడు. సమంతో గతంలో నాగార్జున యాడ్ చేశాడు. మాజా యాడ్ కోసం ఈ ఇద్దరు కలిశారు. ఇప్పుడు ఆ యాడ్ ని నాగ్ సొంతమైంది. ఈ విధంగా సమంతకు నాగ్ భారీ షాక్ ఇచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మా అక్కినేని ఫ్యామిలీ మీదకు వస్తే ఇలానే ఉంటుందన్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -